ధరణిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉండేది కాదని, భూ భారతిలో అవకాశం ఉందని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టం భూ భారతితో రైతుల సమస్యలన్నీ తీరిపోత�
‘భూభారతి చట్టం’పై అవగాహన కోసం రైతులను ఆహ్వానించకుండా సదస్సు ఎలా నిర్వహిస్తారని అన్నదాతలు భగ్గుమన్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని పద్మశాలీ భవన్లో ‘భూభారతి చట్టం’పై అవగాహన సదస్సు ఏ
రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం అవగాహన సమావేశాల్లో రైతులు కనబడడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలో ఎక్కువ శాతం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, రేషన్ డీలర్లు మాత్రమే �
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామా దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శనివారం పాలకవీడు మండలంలోని గుడుగ�
ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలన్నీ సత్వరమే పరిష్కారం అవుతాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కల్
భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలోని
భూభారతి చట్టంలో భూముల రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి అని ప్రభు త్వం స్పష్టం చేయడంతో అది ఏ మేరకు సాధ్యమవుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
పేద, బడుగు బలహీనవర్గాల రైతుల భూ సమస్యల పరిష్కారం భూ భారతి చట్టం ద్వారా లభించనుందని భద్రాచలం నియోజకవర్గ శాసన సభ్యుడు డాక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన
Pharma City | ‘గతంలో ఫార్మాసిటీ బాధిత రైతులు కన్నీరు పెట్టారు. ఆ భూతంలాంటి పరిశ్రమను మీలో చాలామంది వ్యతిరేకించారు. మీరే గత ప్రభుత్వాన్ని దించిండ్రు. అందులో ఎలాంటి అనుమానం లేదు. మీరిచ్చిన శక్తితోనే యాచారం మండలం న�
Minister Jupalli Krishna Rao | రాష్ట్రంలో రైతుల సమస్యలను ఎప్పటికప్పుడూ పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
MLA Madhusudhan Reddy | రైతుల సమస్యలు సులభంగా పరిష్కరించే విధంగా తీసుకు వచ్చిన గొప్ప చట్టం
భూ భారతి ఆర్వోఆర్ చట్టమని దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు.