Viral news | మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. క్రిమినల్ కేసులో జైలుశిక్ష పడిన ఓ ఖైదీ భార్య ఈ పిటిషన్ వేసింది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని, అందుకోసం తన భర్తను జైలు నుంచి విడుదల చేయ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రాజధాని భోపాల్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు వీటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. �
Dhruv helicopter | భారత వాయుసేనకు చెందిన ఏఎల్హెచ్ ధృవ్ (ALH Dhruv) హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ముందు జాగ్రత్తగా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
INDIA’s 1st public meet | ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ (INDIA’s 1st public meet ), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్
Maharani Jiteshwari Devi | ఆమె ఒక రాజ కుటుంబానికి చెందిన మహిళ. సాధారణ ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యత ఆమెపై ఉన్నది. ఆమె పూర్వికుల గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే ఉన్నది. కానీ ఆమె మ�
భోపాల్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది. ఆగ్రా రైల్వే డివిజన్ (Agra Railway Division)లోని భోపాల్ (Bhopal) నుంచి �
భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
Unnatural Sex: మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి.. ఆవుతో శృంగారం చేశాడు. ఆ ఘటనలో అతనిపై కేసు బుక్ చేశారు. ఆవుతో సెక్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. 24 గంటల్లో అతన్ని పట్టుకోనున్నట్లు ఆ రాష్ట్ర హోంశా�
దేశానికి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ భోపాల్లో మంగళవారం పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.
Vande Bharat Trains: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయిదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఆయన రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపారు. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జ�