Cricket In Dhoti-Kurta | రోటీన్కు భిన్నంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు ధోతీ, కుర్తా ధరించి క్రికెట్ ఆడారు. (Cricket In Dhoti-Kurta) సంస్కృత భాషలో వ్యాఖ్యానం చెప్పారు. అలాగే గెలిచిన జట్టును అయోధ్య సందర్శనకు తీసుకెళ్తార�
Madhya Pradesh | మధ్యప్రదేశ్(madhya pradesh) రాజధాని భోపాల్ (Bhopal)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది పిల్లలు (girls) అదృశ్యమయ్యారు.
రాజస్థాన్లోని కోటాలో (Kota) ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్లో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
రాష్ట్ర అసెంబ్లీ నుంచి మాజీ ప్రధాని, దివంగత నేత జవహర్లాల్ నెహ్రూ ఫొటోను బీజేపీ తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Shivraj Singh Chouhan| మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్నాథ్.. ఇవాళ సీఎం శివరాజ్ సింగ్ ఇంటికి వెళ్లి కలిశారు. శివరాజ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కంగ్రాట్స్ తెలిపారు. ఆ తర్వాత మీడియాతో కమల్నాథ్ మా�
Viral news | మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. క్రిమినల్ కేసులో జైలుశిక్ష పడిన ఓ ఖైదీ భార్య ఈ పిటిషన్ వేసింది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని, అందుకోసం తన భర్తను జైలు నుంచి విడుదల చేయ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో రోడ్లు ఆధ్వానంగా మారాయి. రాజధాని భోపాల్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇన్నాళ్లు వీటిని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. �
Dhruv helicopter | భారత వాయుసేనకు చెందిన ఏఎల్హెచ్ ధృవ్ (ALH Dhruv) హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో ముందు జాగ్రత్తగా పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేశాడు.
INDIA Bloc | ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్ (INDIA Bloc) మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో తలపెట్టిన తొలి బహిరంగ సభ రద్దైంది. ఆ కూటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రకటించింది.
INDIA’s 1st public meet | ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తొలి బహిరంగ సభ (INDIA’s 1st public meet ), బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరుగనున్నది. అక్టోబరు మొదటి వారంలో దీనిని నిర్వహించాలని ఆ కూటమి నిర్ణయించింది. ఇండియా బ్లాక్
Maharani Jiteshwari Devi | ఆమె ఒక రాజ కుటుంబానికి చెందిన మహిళ. సాధారణ ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యత ఆమెపై ఉన్నది. ఆమె పూర్వికుల గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే ఉన్నది. కానీ ఆమె మ�
భోపాల్, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన మరో వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.