Vande Bharat Train | దేశంలో సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా వందేభారత్పై మరోసారి రాళ్లదాడి జరిగింది. ఆగ్రా రైల్వే డివిజన్ (Agra Railway Division)లోని భోపాల్ (Bhopal) నుంచి �
భోపాల్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ రైలులోని ఓ బోగిలో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. బ్యాటరీ బాక్స్ పగలడం వల్ల ఈ మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు.
Unnatural Sex: మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి.. ఆవుతో శృంగారం చేశాడు. ఆ ఘటనలో అతనిపై కేసు బుక్ చేశారు. ఆవుతో సెక్స్ చేసిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. 24 గంటల్లో అతన్ని పట్టుకోనున్నట్లు ఆ రాష్ట్ర హోంశా�
దేశానికి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) ఉండాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని మోదీ భోపాల్లో మంగళవారం పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి.
Vande Bharat Trains: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అయిదు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఆయన రెండు రైళ్లకు పచ్చ జెండా ఊపారు. భోపాల్ నుంచి ఇండోర్, భోపాల్ నుంచి జ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? అంటే అవుననే చెప్పాలి. మొన్న హెచ్యూటీ ఉగ్రవాదుల అరెస్టు.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులు అరెస్టు ఇదే విషయాన్ని రూఢీ పరుస్తున్నాయి
Viral Video | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రం భోపాల్ (Bhopal )లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. పెట్రోల్ (petrol) కొట్టించుకునేందుకు బైక్ (bike)పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లోని ఓ యువకుడు లైటర్ (lighter)తో నిప్పు అంటించాడు.
Love Affair | భోపాల్ : ఓ పోలీసు కానిస్టేబుల్ దారుణానికి పాల్పడ్డాడు. తన ప్రియురాలితో పాటు ఆమె తండ్రిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు �
ఇస్లామిక్ రాడికల్స్ కేసులో (Radical Islamism) పరారీలో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జవహర్నగర్లోని బాలాజీనగర్కు చెందిన సల్మాన్ను మధ్యప్రదేశ్ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ (Madhyapradesh ATS squad) పోలీసులు అ�
మధ్యప్రదేశ్లోని బాంధవ్గర్ జాతీయ పార్కులో ప్రాచీనకాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. దాదాపు 1,800-2,000 ఏండ్ల కిందట నిర్మించిన చిన్నపాటి చెరువులు, 1,500 ఏండ్ల కిందట రాళ్లపై మనిషి గీసిన బొమ్మలు ఇలా పలు ప్రాచీన ఆనవాళ్