truck rams school bus | స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించాడు. సుమారు 25 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. స్పందించిన స్థానికులు స్కూల్ బస్సులో ఉన్న విద్యార్థులను బయటకు తెచ్చారు.
యూనియన్ కార్బైడ్ నుంచి 337 టన్నుల ప్రమాదకర వ్యర్థాల దహనానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్లోని పీతంపుర్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మాహుతికి యత్నించడంతో శుక్రవారం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పీతంపుర్
Son locks Mother, Dies OF Hunger | మంచానికి పరిమితమైన వృద్ధురాలైన తల్లిని కుమారుడు ఇంట్లో వదిలేసి తాళం వేశాడు. తన కుటుంబంతో కలిసి వేరే ఊరికి వెళ్లాడు. అయితే బెడ్ పైనుంచి లేవలేని ఆ వృద్ధురాలు ఆకలి, దప్పికతో మరణించింది. ఈ దారుణ
Madhya Pradesh: భూపాల్లో భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త జరిపిన తనిఖీల్లో సుమారు 40 కిలోల వెండి లభ్యమైంది. రవాణా శాఖలో పనిచేసిన మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఆ వెండి దొరికింది.
Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఓ ఎస్యూవీలో భారీగా నగదు, బంగారం లభించింది. కుశల్పురా రోడ్డులో ఇన్నోవా క్రిస్టా కారు నిలిపి ఉందని, అందులో చాలా మూటలు కన
Man Killed For Bringing Chicken | కార్తీక మాసం నేపథ్యంలో ఇంటికి చికెన్ తెచ్చిన తమ్ముడిపై అన్నలు ఆగ్రహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తాడుతో గొంతునొక్కి అతడ్ని హత్య చేశారు.
Digital Arrest | సైబర్ మోసగాళ్ల ‘డిజిటల్ అరెస్ట్’ నుంచి ఒక వ్యాపారిని పోలీసులు కాపాడారు. ట్రాయ్, సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ డబ్బుల కోసం వ్యాపారిని బెదిరించిన స్కామర్ల ప్లాన్ను భగ్నం చేశారు.
Man thrashes shopkeeper | భార్య ముందు ‘అంకుల్’ అని పిలువడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొందరితో కలిసి ఆ షాప్ వద్దకు వచ్చాడు. తన అనుచరులతో కలిసి షాప్ యాజమానిని తీవ్రంగా కొట్టాడు. ఈ వీడి�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని డిండోరీ జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. గాయపడిన రామ్రాజ్ మరవి (28) చికిత్స పొందిన పడకపై రక్తాన్ని ఆయన భార్య, ఐదు నెలల గర్భిణి అయిన రోషిణి చేత కడిగిం�
Boy Dies Of DJ Music | డీజే మ్యూజిక్కు బాలుడు బలయ్యాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కు తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయం తెలిసి ఆ బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపో�
మధ్యప్రదేశ్లోని భోపాల్లో రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఈ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి.
drugs seized | డ్రగ్స్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు రైడ్ చేశారు. రూ.1,800 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద
School Girls Protest | ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న బాలికలు అక్కడి టీచర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, తరగతి గదులను శుభ్రం చేయిస్తున�
కాళిదాసు కవనం కుతూహలంగా పల్లవించిన నేల అది. భోజరాజు పాలనలో కళలకు కాణాచిగా నిలిచిన నగరమది. సరస్సుల నగరంగా యశస్సు మూటగట్టుకున్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్.. మరెన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది.