Massive fire | మధ్యప్రదేశ్ ( Madhya Pradesh) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. రాజధాని భోపాల్లోని రాష్ట్ర సచివాలయంలో (State Secretariat) మంటలు చెలరేగాయి.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి హాండిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ �
లోక్సభ ఎన్నికలకు తనకు టికెట్ నిరాకరించడంపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ స్పందించారు. నాథూరాం గాడ్సేను పొగుడుతూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు ప్రధానికి నచ్చలేదని, టికెట్ నిరాకరించడం ద్వారా
MP Pragya Thakur: ప్రధాని మోదీ తనను క్షమించలేదని భోపాల్ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ తెలిపారు. భోపాల్ నుంచి బీజేపీ సీటు దక్కకపోవడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ స్థానాన్ని అలోక్ శర్మకు కేటాయించారు.
103 Year Old Freedom Fighter Married | 103 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధుడు వార్తల్లో నిలిచాడు. తన వయసులో సగం కన్నా తక్కువ వయసున్న మహిళను పెళ్లాడాడు. (103 Year Old Freedom Fighter Married) ఒంటరి తనాన్ని భరించలేక 49 ఏళ్ల ఫిరోజ్ జహాన్ను వివాహం చేసుకున్నట్లు చెప్�
Stray Dogs | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో దారుణం జరిగింది. ఏడు నెలల చిన్నారిని వీధి కుక్కలు అత్యంత కిరాతకంగా కొరికి చంపాయి. భోపాల్ నగరంలోని అయోధ్య నగర్ ఏరియాలో బుధవారం ఈ ఘటన జరిగింది. అదే రోజు కుటుంబసభ్యులు �
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో (Bhopal) అక్రమంగా నిర్వహిస్తున్న వసతి గృహం నుంచి అదృశ్యమైన 26 మంది బాలికలు వారంతా క్షేమంగా ఉన్నారని సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) చెప్పారు.
Cricket In Dhoti-Kurta | రోటీన్కు భిన్నంగా క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రీడాకారులు ధోతీ, కుర్తా ధరించి క్రికెట్ ఆడారు. (Cricket In Dhoti-Kurta) సంస్కృత భాషలో వ్యాఖ్యానం చెప్పారు. అలాగే గెలిచిన జట్టును అయోధ్య సందర్శనకు తీసుకెళ్తార�
Madhya Pradesh | మధ్యప్రదేశ్(madhya pradesh) రాజధాని భోపాల్ (Bhopal)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి అనుమతులూ లేకుండా నిర్వహిస్తున్న ఓ బాలికల వసతి గృహం నుంచి 26 మంది పిల్లలు (girls) అదృశ్యమయ్యారు.
రాజస్థాన్లోని కోటాలో (Kota) ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్లో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
రాష్ట్ర అసెంబ్లీ నుంచి మాజీ ప్రధాని, దివంగత నేత జవహర్లాల్ నెహ్రూ ఫొటోను బీజేపీ తొలగించిందని కాంగ్రెస్ ఆరోపించడంతో మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Shivraj Singh Chouhan| మధ్యప్రదేశ్ (Madhya Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former CM) శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆసుపత్రికి తరలించడంలో చొరవ చూపారు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కమల్నాథ్.. ఇవాళ సీఎం శివరాజ్ సింగ్ ఇంటికి వెళ్లి కలిశారు. శివరాజ్కు పుష్పగుచ్ఛం ఇచ్చి కంగ్రాట్స్ తెలిపారు. ఆ తర్వాత మీడియాతో కమల్నాథ్ మా�