Free Training | వేసవి సెలవుల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులకు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎస్. నరసింహమూర్తి తెలిపారు.
Hyderabad | కొండపోచమ్మ రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ముళ్లు మృత్యువాతపడ్డారు. దీంతో ముషీరాబాద్ భోలక్పూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు నీటి మునిగి మరణించడం�
పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్పూర్లోని గంగపుత్ర సంఘంలో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్�
నాడు అధ్వాన్నంగా ఉన్న రోడ్లు నేడు అద్దంలా దర్శనమిస్తున్నాయి. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రత్యేక చొరవ తీసుకొని జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులను సమన్వయం చేసి రోడ్లకు మహర్ధశ తీసుకొచ్చారు
కవాడిగూడ : 12 నుండి 14 ఏండ్లలోపు పిల్లలందరూ తప్పని సరిగా కొవిడ్ టీకాను వేయించుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం భోలక్పూర్ యూపీహెచ్సీలో 12 నుండి 14 ఏండ్లలోపు పిల్లలకు కొవి
ఇద్దరు వ్యక్తులు గొడవపడి వారిలో ఒకరు తాగిన మైకంలో మరో వ్యక్తికి చెందిన హోండా యాక్టీవా మోపెడ్ను దహనం చేసిన ఘటన ఆదివారం గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సనత్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కవాడిగూడ : టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను భోలక్పూర్ టీఆర్ఎస్ నాయకులు సోమవారం ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట�
కవాడిగూడ : కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కరోనా పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వర సర్వేలో భాగంగా భోలక్పూర్ డివిజన్లోని రంగానగర్, ల�
ఎమ్మెల్యే ముఠా గోపాల్భోలక్పూర్లో సీసీ రోడ్డు పనులు ప్రారంభంకవాడిగూడ, జనవరి 7: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాజకీయ