‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉన్నది. మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్�
‘సార్.. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. సీపీఎస్ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్�
Rajeev Yuva Vikasam | రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని ప్రభుత్వం ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించే వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఆవిష్కరించనున్నారో వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.
నేషనల్ డిఫెన్స్ ఫండ్కు వివిధ వర్గాలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి భావిస్తున్నారు. ఈ అంశంపై డిప్యూటీ స
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూరులో ఈ నెల 18న ‘ఇందిరా సౌరగిరి జలవికాసం’ పథకం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్
TG Inter Results | కాంగ్రెస్ పాలనలో ప్రతి పని ప్రహసనంగా మారుతున్నది. ఏ పని చేసినా హంగు ఆర్భాటాలతో చేపడుతూ మంత్రులు అభాసు పాలవుతున్నారు. చిన్న పనిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రచారం కల్పించుకోవడం పరిపాట�
TG Inter Results | తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు సంబంధించిన వివరాలను ఇంటర్బోర్డు వెల్లడించింది.
TG Inter Results | ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేశారు.
TG Inter Results | ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు.
ఈ నెల 22న ఇంటర్ ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి సంవత్సరం, సెకండియర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫ�
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు సీఎం రేవంత్ రెడ్డి (BR Ambedkar) నివాళులు అర్పించారు. ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. సీఎం రేవంత్తోపాటు ఉపముఖ్యమ