ఫోర్త్ సిటీగా పిలుచుకుంటున్న ఫ్యూచర్ సిటీ ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. మూసీ పునర్జీవనం, రీజినల్ రింగ్ రోడ్డు పనులు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఎవరి ఊ
రాష్టంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో నూతన కామన్ డైట్ను తప్పక పాటించాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశించారు.
సింగరేణి సంస్థ చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్ట్ పనుల్లో వేగం పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో సింగరేణి వ్యాపార విస్తరణ ప్రాజెక్ట్లప�
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసినట్టు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కుటీర పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. చేతివృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరో గ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభు త్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.
రాష్ట్రంలో పన్నేతర (నాన్-ట్యాక్స్) రెవెన్యూ రాబడులను పెంచడంతోపాటు కేంద్ర నిధులను సాధించుకోవడంపై అధికారులు సీరియస్గా దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్కమిటీ చైర్మన్, ఉప మ�
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు శనివారం సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించా�
ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.
‘రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా ప్రభుత్వం ఉన్నది. మొదటి తారీఖునే జీతాలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్�
‘సార్.. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. సీపీఎస్ను రద్దుచేయాలి. పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. రూ. 11వేల కోట్ల పెండింగ్ బిల్లులున్నాయి. హెల్త్కార్డులివ్వలేదు. ప్రభుత్వం చెప్పే తీపి కబురు కోసం రాష్ట్రంలోని 13 లక్�
Rajeev Yuva Vikasam | రాజీవ్ యువవికాసం పథకం కింద యువతకు సబ్సిడీ రుణాలను ఇస్తామని ప్రభుత్వం ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. పథకం కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా జిల్లాల్లో జాతీయ జెండా ఆవిష్కరించే వారి జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఆవిష్కరించనున్నారో వారి వివరాలను ప్రభుత్వం ప్రకటించింది.