Satilite Internet | జియో స్పేస్ ఫైబర్ సర్వీసును తక్కువ అంచనా వేయొద్దని భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ను హెచ్చరించారు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2023లో రిలయన్స్ జియో.. భారతీ ఎయిర్టెల్ తమ శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణలో ఇరు సంస్థలు పోటీపడుతున్న విషయం తెలిస�
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ.1,612 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోనూ ఇంతే స్థా
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,588 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
సర్వీసులు ప్రారంభించండి టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 18: టెలికం కంపెనీలు 5జీ సర్వీసులు ప్రారంభించడానికి సంసిద్ధంకావాలని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయా సంస్థల్ని కోరారు. 5జ�
నాలుగు నెలల తర్వాత.. 18వేలకు చేరువలో నిఫ్టీ వరుస లాభాల్లోమార్కెట్లు ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,607 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�
క్యూ4లో రూ.2 వేల కోట్లుదాటిన ప్రాఫిట్ న్యూఢిల్లీ, మే 17: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,008 కోట్ల కన్సా