దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,588 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ సంస్థలైన హెచ్డీఎఫ్సీ ధ్వయం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో దేశీయ ప్రధాన సూచీ సెన్సెక్స్ తిరిగి 61 వేల మార్క�
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
సర్వీసులు ప్రారంభించండి టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 18: టెలికం కంపెనీలు 5జీ సర్వీసులు ప్రారంభించడానికి సంసిద్ధంకావాలని కేంద్ర టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయా సంస్థల్ని కోరారు. 5జ�
నాలుగు నెలల తర్వాత.. 18వేలకు చేరువలో నిఫ్టీ వరుస లాభాల్లోమార్కెట్లు ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,607 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడిం�
క్యూ4లో రూ.2 వేల కోట్లుదాటిన ప్రాఫిట్ న్యూఢిల్లీ, మే 17: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,008 కోట్ల కన్సా
231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరుల�
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలమధ్య అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 1,747, నిఫ్టీ 536 పాయింట్లు పతనం ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉ
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 2.8 శాతం తగ్గి రూ.830 కోట్లకు పరిమితమైనట�