231 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ముంబై, మార్చి 28: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరుల�
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలమధ్య అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 1,747, నిఫ్టీ 536 పాయింట్లు పతనం ముంబై, ఫిబ్రవరి 14: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రష్యా-ఉ
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 2.8 శాతం తగ్గి రూ.830 కోట్లకు పరిమితమైనట�
న్యూఢిల్లీ: గూగుల్ సంస్థ భారత్కు చెందిన ఎయిర్టెల్లో సుమారు వంద కోట్ల డాలర్ల(7500 కోట్లు)ను ఇన్వెస్ట్ చేయనున్నది. కోట్లాది మంది భారతీయులకు స్మార్ట్ఫోన్లను సరసమైన ధరల్లో అందుబాటులోకి తెచ్చ
100 సంపాదిస్తే 35 శాతం ప్రభుత్వమే తీసుకుంటుంది భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ న్యూఢిల్లీ, ఆగస్టు 30: టెలికాం రంగంలో ప్రపంచంలో ఎక్కడాలేనంత అధికంగా పన్నులు, సుంకాలు ఇండియాలో ఉన్నాయని, ప్రస్తుత దే�
న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో రెండో పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. �