సుప్రీం కోర్టులో టెలికాం సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలను రద్దు చేయాలని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను స�
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. మార్చి నెలలోనూ 21.74 లక్షల మంది జియో నెట్వర్క్ పరిధిలోకి చేరడంతో మొత్తం సంఖ్య 46.97 కోట్లకు చేరుకున్నారని టెలికం నియంత్రణ మండట�
టెలికాం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఇక నుంచి రిటైల్ అవుట్లెట్లకు వెళ్లి సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు..ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది..తమ ఇ�
భారతీ ఎయిర్టెల్ తమ డీటీహెచ్ వ్యాపారాన్ని విలీనం చేసే దిశగా వెళ్తున్నది. టాటా ప్లేతో భారతీ టెలీమీడియా ఆధ్వర్యంలోని ఎయిర్టెల్ డిజిటల్ టీవీని షేర్ల మార్పిడి డీల్ ద్వారా కలపాలని చూస్తున్నట్టు తెలు�
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.16,134.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
కొత్త వసంతం 2025లో దేశీయ టెలికం సంస్థలకు జంట సవాళ్లు ఎదురు కానున్నాయి. పెట్టుబడుల రికవరీకి టారిఫ్ పెంపు, ఎలన్ మస్క్ వంటి బిలియనీర్ల స్టార్ లింక్ వంటి శాటిలైట్ ప్లేయర్ల నుంచి వస్తున్న పోటీని దీటుగా ఎదుర్కొన�
దేశీయ ప్రైవేట్ టెలికం సంస్థలకు కొత్త ఏడాదిలో ప్రధానంగా రెండు సవాళ్లు ఎదురుకావచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆయా టెలికం కంపెనీలు టారీఫ్లను పెంచిన విషయం తెలిసిందే.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,13,117.17 కోట్లు వృద్ధి చెందింది.
తమ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్పామ్ ఫిల్టర్.. రోజూ 10 లక్షల స్పామర్స్ను గుర్తించినట్టు సోమవారం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. ఇక గత రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్ను, 80 కోట్ల ఎస్ఎంఎస్లను కూ
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్ నోట్తో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 703.38 పాయింట్లు లాభంతో 79,747.12 పాయింట్ల వద్ద ముగిసింది.
భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ. 3,593 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,341 కోట్ల లా�
స్పామ్ కాల్స్, మెసేజ్లతో విసిగిపోయిన వారికి శుభవార్తను అందించింది ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్. వీటికి చెక్ పెట్టడానికి ప్రత్యేకంగా ఏఐ సాయం తో కొత్త టెక్నాలజీ సేవలను అందుబాటులోకి తీసుకొస్
దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,160 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Reliance Jio | ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్ల చార్జీలు పెంచేసిన రిలయన్స్ జియో 98 రోజుల వ్యాలిడిటీతో రూ.999 ప్లాన్ ను పునరుద్ధరించింది. అదే బాటలో ఎయిర్ టెల్ ప్రయాణిస్తోంది.