Reliance Jio | ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్ల చార్జీలు పెంచేసిన రిలయన్స్ జియో 98 రోజుల వ్యాలిడిటీతో రూ.999 ప్లాన్ ను పునరుద్ధరించింది. అదే బాటలో ఎయిర్ టెల్ ప్రయాణిస్తోంది.
Bharti Airtel | రిలయన్స్ జియో బాటలోనే భారతీ ఎయిర్ టెల్ వివిధ టారిఫ్ ప్లాన్ల చార్జీలు 11-20 శాతం పెంచేసింది. పెంచిన చార్జీలు జూలై మూడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
దాదాపు రెండేండ్ల తర్వాత చేపట్టిన స్పెక్ట్రమ్ వేలం.. పూర్తిగా రెండు రోజులు కూడా కొనసాగలేకపోయింది. దేశీయ టెలికం సంస్థలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు మరి.
స్పెక్ట్రం వేలానికి మళ్లీ వేళాయింది. రూ.96 వేల కోట్ల విలువైన వాయుతరంగాలను మంగళవారం నుంచి విక్రయించనున్నారు. 5జీ మొబైల్ సర్వీసులు అందించడానికి సిద్ధమవుతున్న టెలికం దిగ్గజాలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్�
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గత నెల రోజుల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి బీజేపీకి ఆశించిన స్థాయిలో మెజారిటీ రాబోదన్న అంచనాలే ఇందుకు కారణమని ఎక్కువ మంది
Market Capitalisation | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,404.85 కోట్లు పెరిగింది.
Mobile Tariffs | టెలికం కంపెనీలు వివిధ రకాల మొబైల్ సర్వీస్ ప్లాన్ల టారిఫ్ లు పెంచనున్నాయి. ఈ ఏడాదిలో ప్రీపెయిడ్ రీచార్జీ టారిఫ్ లు 15-17 శాతం పెంచనున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. బ్యాంకింగ్, వాహన, చమురు రంగ షేర్లకు లభించిన మద్దతుతోపాటు దేశ ఆర్థిక రంగం పరుగులు పెడుతున్నట్లు వచ్చిన గణాంకాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి.
Mobile Tariff Hike | సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టెలికం సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తమ మొబైల్ టారిఫ్ చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది. గతేడాది అక్టోబర్ నెలలోనూ కొత్తగా 31.59 లక్షల మంది జియో నెట్వర్క్ను ఎంచుకున్నారని టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ తాజా
Satilite Internet | జియో స్పేస్ ఫైబర్ సర్వీసును తక్కువ అంచనా వేయొద్దని భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ను హెచ్చరించారు రిలయన్స్ జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్.
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2023లో రిలయన్స్ జియో.. భారతీ ఎయిర్టెల్ తమ శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణలో ఇరు సంస్థలు పోటీపడుతున్న విషయం తెలిస�