Rahul Gandhi | బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకుడు కాన్షీరామ్ (Kanshi Ram) కు మరణానంతరం భారతరత్న (Bharat Ratna) పురస్కారం ప్రదానం చేయాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Naredra Modi) ని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కోర�
Ilayaraja | భారతీయ సంగీత ప్రపంచంలో కాపీహక్కుల వివాదం మరోసారి హాట్ టాపిక్గా మారింది. తను స్వరపరిచిన పాటల రాయల్టీ విషయంలో నిర్మాతలతో కోర్టు పోరాటాలు చేస్తూ వస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తాజాగా ఢిల్�
మహాత్మ జ్యోతిరావు పూలేకు భారత రత్న ఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత బరిగెల భూపేశ్ అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన సింగరేణి కార్మిక ప్రాంతం ర�
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ఇవ్వాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూ�
Ilayaraja | తమిళ సంగీత సారథి ఇళయరాజా పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభు�
సంఘ సంస్కర్తలు మహా త్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కోరు తూ మహారాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
Mamata Banerjee | భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams)కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న (Bharat Ratna ) అవార్డును ప్రదానం చేయాలని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) డిమాండ్ చేశారు.
దివంగత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్కు దేశ సర్వోన్నత పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. మన్మోహన్ మృతికి సం�
దేశ ఆర్థిక వ్యవస్థకు దశ, దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయనపై పీవీ నరసింహా రావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని చెప్పారు. లైసెన్స్ రాజ్, పర్మ
ఈ ఏడాది శతజయంతి జరుపుకున్న భారతీయ సినీ దిగ్గజం, తెలుగుతేజం నటసామ్రాట్ స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గురించి, ఆయన కళారంగానికి చేసిన సేవల గురించి ‘మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్�
బీహార్ సీఎం నితీశ్కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కృషి చే�
ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని కేటీఆర్ చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్ష�
Nitish Kumar | బీహార్ సీఎం, జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్కు దేశంలోని అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం జరిగిన జేడీ(యూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం సందర్భంగా ఈ మేరకు బ�
Bharat Ratna: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు .. అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని ఇవాళ బీజేపీ ఎంపీ లోక్సభలో డిమాండ్ చేశారు. ఈ సమాజానికి, దేశానికి కాన్షీరామ్ ఎంతో చేశారన�