Bharat Ratna: బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు .. అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఇవ్వాలని ఇవాళ బీజేపీ ఎంపీ లోక్సభలో డిమాండ్ చేశారు. ఈ సమాజానికి, దేశానికి కాన్షీరామ్ ఎంతో చేశారన�
నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంసరణలు చేపట్టి దేశ ఆర్థికస్థితిని చకదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు.
Chiranjeevi | తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) 101వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యులు నివాళులర్పించారు. టాలీవుడ్ మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి సైతం ఎన్టీఆర్ను స్మరించుకు�
LK Advani | భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రవపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఎంపీ నామనాగేశ్వరరావు కోరారు.
MLA Talasani | దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు ఒకరని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు.
భారత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణలతో నవభారత రూపశిల్పిగా వినుతికెక్కిన పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి జార్జి ఇలియట్ అన్న ఈ మాటలు పీవీ నరసింహారావు జీవితానికి సదా అనువర్తితాలు. జార్జి ఇలియట్ సామాన్య రచయిత్రి కాదు. 18వ శతాబ్దం ఉత్తరార్ధం ఆంగ్ల సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోనూ ఆరితేర�
భారత మాజీ ప్రధానమంతి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశా న్ని కొత్త ప్రగతి మార్గం పట్టించిన అపర మేధావి, దివంగత పీవీకి కేంద్�
భారతదేశ మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, ఆర్థిక సంస్కర్త, సాహితీవేత్త, తెలంగాణ ఠీవి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్ష�