LK Advani | భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి రాష్ట్రపతి ద్రవపది ముర్ము భారత రత్న పురస్కారం ప్రదానం చేశారు. అద్వానీ అనారోగ్యం కారణంగా రాష్ట్రపతి స్వయంగా ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఎంపీ నామనాగేశ్వరరావు కోరారు.
MLA Talasani | దేశం గర్వించదగ్గ గొప్ప నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహా రావు ఒకరని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అ న్నారు.
భారత మాజీ ప్రధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్థిక సంస్కరణలతో నవభారత రూపశిల్పిగా వినుతికెక్కిన పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే
ప్రఖ్యాత ఆంగ్ల రచయిత్రి జార్జి ఇలియట్ అన్న ఈ మాటలు పీవీ నరసింహారావు జీవితానికి సదా అనువర్తితాలు. జార్జి ఇలియట్ సామాన్య రచయిత్రి కాదు. 18వ శతాబ్దం ఉత్తరార్ధం ఆంగ్ల సాహిత్యంలో అన్ని ప్రక్రియలలోనూ ఆరితేర�
భారత మాజీ ప్రధానమంతి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. 1991లో ఆర్థిక సంస్కరణలతో దేశా న్ని కొత్త ప్రగతి మార్గం పట్టించిన అపర మేధావి, దివంగత పీవీకి కేంద్�
భారతదేశ మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ, ఆర్థిక సంస్కర్త, సాహితీవేత్త, తెలంగాణ ఠీవి పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్ష�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యున్నత గౌరవం దక్కింది. బహుభాషా కోవిదుడిగా, ఆర్థిక సంస్కరణ విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది
దేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన నేత, అసాధారణ ప్రజ్ఞాశీలి పీవీ. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసిన తెలుగుమేధ పీవీ. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు.. అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం
నయా ఆర్థిక విధానాల సృష్టికర్త, తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రకటించడం పట్ల పలువురు ప్రముఖులు వేర్వేరు ప్రకటనల్లో శుక్ర