Road Accident | నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సాత్ ఫూల్ వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసా పట్టణంలోకి వ�
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ, ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు.
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాల్టీలలో జనవరి 1వ తేదీన ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేశారు. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయో? లేవోనని తెలుసుకొనేందుకు ఓటర్లు, నాయకులు, పోటీ చేసే ఆశావహులు �
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది. సరైన నాయకుడిని ఎంచుకొవడంలో ఓటు చాలా ప్రాముఖ్యమైంది. అలాంటి ఓటు స్థానిక వార్డుల్లో ఉండకుండా ఇతర వా ర్డుల్లో ఉంటే సరైన నాయకుడిని ఎంపిక ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న తలెత�
భైంసా మండలంలోని దేగాం గ్రామంలో భైంసా-బోధన్ జాతీయ రహదారి నిర్మాణ పనులు మూడేళ్లుగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలతో అసంపూర్తిగా నిర్మించిన డ్రెయినేజీ ఉప్పొంగి ప్రవహించడంతో ఇంటి ఎదుట ఆర�
వరదలతో ఇబ్బంది పడుతున్న లోతట్టు ప్రాంతాల బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని , సహాయ సహకారం అందిస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసానిచ్చారు.
కుభీర్, ఆగస్టు 10: మండలంలోని చాత గ్రామంలోని అగ్నిప్రమాద బాధితురాలికి వ్యాపారవేత్త బోస్లే మోహన్రావు పటేల్ (Mohan Rao Patel) అండగా నిలిచారు. ప్రభుత్వం ఆదుకోకపోయినా తన వంతు సాయంగా రేకులు ఇల్లు నిర్మించి ఇస్తానని మాటి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించి 20 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ తమ ఖాతాలలో డబ్బులు జమ కాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే డబ్బులు చెల్లించాలని డిమా�
అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నమోదు కాని వస్తువులు, చట్ట విరుద్ధమైన పదార్థాలను వెలికి తీయడంతోపాటు అనుమానితులపై నిఘా, చట్ట వివిధ కార్యకలాపాలు నిరోధించడమే లక్ష్యంగా అన్ని గ్రామాలలో కర్డెన్ సెర్చ
తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటల
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో బంద్ కొనసాగుతోంది. నాగదేవత ఆలయంలో చోరీకి నిరసనగా హిందూ వాహిని ఇచ్చిన పిలుపు మేరకు దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. కాగా, నాగదేవత ఆలయంలో చోరీ కేసులో పలువురు �
భైంసా పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి(14) అనే బాలిక శనివారం మృతి చెందింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని బంధువులు ఆసుపత్రి ఎదుట గల రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
భైంసా పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోకి లబ్ధిదారులు బుధవారం వెళ్లారు. బీడీలు చుట్టుకుంటూ అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలను నిర్మించిందన