ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం (Rain) కురుస్తోంది. బోధన్ (Bodhan), బాన్సువాడ (Banswada) నియోజకవర్గ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరపిలేకుండా వానపడుతున్నది.
నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road accidents) ఇద్దరు మరణించారు. నిర్మల్ జిల్లాలోని భైంసా (Bhainsa) సమీంలోని నాగదేవత ఆలయం వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ఓ బ�
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఈ నెల 19న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించ తలపెట్టిన ‘రూట్ మార్చ్'కు అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులను ఆదేశించాలన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.
భైంసాలో గురువారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకల శోభా యాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవ నం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం దుర్గామాత మండపాల వద్ద ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో భైంసా పురవీధులు మారుమోగాయి. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథులు గురువారం నిమజ్జనానికి తరలాయి. ముథోల్ ఎమ్మెల్యే �
వెదురు నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేస్తే..? దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ఉద్యానశాఖ ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టునే చేపట్టింది. నిర్మల్ జిల్లా భైంసాలో 15 ఎకరాల్లో 2019 నుంచే విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన భీమా బ
భైంసాలో క్వింటాలు ధర రూ.11,100 పత్తి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్లో సోమవారం క్వింటాలు ధర రూ.10,800 పలుకగా.. మంగళవారం ఏకంగా రూ.11,100 పలికింది. మార్కెట్లో కొనుగోలు చేసేందుకు ఖరీద�
Nirmal | గడ్డెన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత | రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా.. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇ�
నిర్మల్ : జిల్లాలోని బైంసా పట్టణ బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలలో 10 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. బుధవారం పాఠశాలలో వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 9 మం�
చిలికి చిలికి గాలివానగా మారిన గొడవ 5 నిమిషాల్లోనే ఘటనాస్థలికి పోలీసులు రెండు గంటల్లోనే పరిస్థితి అదుపులోకి నలుగురు మైనర్లు సహా 42 మంది అరెస్టు ఇద్దరు సీపీల నేతృత్వంలో దర్యాప్తు భైంసా ప్రజలు సంయమనం పాట�
నిర్మల్ : భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తుతో పరిస్థితిని చక్కదిద్దామని ఆయన అన్నారు. భైంసా అల్లర్లకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భైంసా ప�
నిర్మల్ : జిల్లాలోని భైంసాలో ఆదివారం జరిగిన అల్లర్ల సంఘటన స్థలాలను ఐజీ నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భైంసా సోమవారం నుంచి పూర్తిగా పోలీసుల అదుపులో ఉందన్నారు. ఇప్పటివరకు 22 మందిపై 19 కే�