18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన ఓటరు అవగాహన ర్యాలీని, రన్ను ఆమె జ�
ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడడంతోపాటు ఇంటింటికి నీరందేలా చర్యలు చేపట్టాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాలోని మున్సిపల్
జిల్లాలో మార్చి 3న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య శాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులతో పల్స్ పోలియ�
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల వైద్యులను ఆదేశించారు. శుక్రవారం కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా �
గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా తిప్పనపల్లి గ్రామాన్ని శుక్రవారం సందర్శించి
యాస్పిరేషనల్ (ఆకాంక్షిత) బ్లాక్లో మంజూరైన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. పెండింగ్ పనులను కూడా సత్వరమే చేపట్టేలా చర్యలు చేపట్టాలని ఆదేశిం
ప్రజావాణిలో బాధితులు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో
ఖమ్మం, వరంగల్, నల్గొండ శాసన మండలికి జరగనున్న ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ కార్యాలయంలో శాసనమండలి ఎన్నికల్లో పట�
జిల్లా, బ్లాకుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా, బ్లాకుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూ
ప్రజల అవసరాల కోసం చేపట్టిన పనుల్లో జాప్యం చేయవద్దని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయం, మిషన్ భగీరథ, విద్యుత్, మున్సిపల్ శాఖల్లో ఉన్న పెండింగ్ పనుల గురించి ఆయా శాఖల అధికార
జిల్లాలో ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తి కానున్నదని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. గురువారం సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆమె ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుస�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. మంగళవారం ఆమె సంబంధిత అధికా�