ప్రజాపాలన, అభయహస్తం గ్యారెంటీలకు ఈ నెల 28వ తేదీ గురువారం నుంచి గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమ
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు.
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదావరి తీరంలో జరుగనున్న స్వామివారి తెప్పోత్సవానికి పకడ్బ
ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం రామాలయం వద్ద ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ �