ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి.
స్వాతంత్య్రం కోసం వీరమరణం పొందిన అమరుల త్యాగాన్ని అందరమూ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించేందుకు అమరులు చేస�
ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చకుండా రైతులను, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు.
సింగరేణి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించింది. 24 భూగర్భ గనులు, 18 ఉపరితల గనులు మొత్తంగా 42 గనులను కలిగి ఉంది. దాదాపుగా 40
భధ్రాద్రి జిల్లాలో నిర్మించినటువంటి సీతారామ ప్రాజెక్ట్కు ఇక్కడి రైతులు భూములిస్తే వారికి నీళ్లిందివ్వకుండా వేరే ప్రాంతాలకు తరలించుకుపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ భద్రాద్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను అధికంగా నమోదు చేసేందుకు బడిబాట కార్యక్రమాన్ని పకడ్బదీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వరాచారి తెలిపారు. కొత్తగూడెంలో సోమవారం ఆయన శిక్షణ తరగతుల ఏర్పాట్లను పరిశీలించ
శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు స్పష్టం చేశారు. ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని సబ్ డివి�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి వసంతపక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినమైన ఆదివారం అంకురార్పణ కార్యక్రమం నిర్వహ�
Bhadrachalam | భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. భద్రాచలం పంచాయతీ ఆఫీసు దగ్గర నిర్మాణంలో ఉన్న ఓ ఆరంతస్తుల భవనం కూలిపోయింది. భవనంలో పని చేస్తున్నఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయార