భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి దేవస్థానాలకు వెంటనే పాలక మండలిని ప్రకటించాలని తొలి, మలి, 1969 తెలంగాణ ఉద్యమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రావణబోయిన నరసయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భద్రాచల క్షేత్రంలో ఆదివారం జరుగనున్న మహాఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలంలో ఆదివారం రాములోరు సీతమ్మను పరిణయమాడే ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ర్టాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చె�
భద్రాద్రి రామయ్య ఆలయంలో భక్తులకు అందించే లడ్డూను ప్రభుత్వరంగ సంస్థల నుంచి సేకరించిన నెయ్యితోనే తయారు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఆలయ అధికారులు బేఖాతరు చేశారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి డిజిటల్ సేవలు ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:10 గంటల నుంచి డిజిటల్ సేవలు(అన్నదానం, ప్రొటోకాల్, వస్త్ర సమర్పణ) ద్వ�
కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదీ తీరం దీపపు కాంతులతో మురిసిపోయింది. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఒడ్�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. గురువారం ఏడో రోజు అమ్మవారు ఐశ్వర్యలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామ దేవస్థానాన్ని పోలిన ఆలయం అమెరికా లో నిర్మించనున్నారు. శ్రీరామ్ సంస్థాన్ ఇన్కార్పొరేటెడ్ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ చేయబోతున్నది.
భద్రాద్రి రామాలయంలో శనివారం అపచారం చోటుచేసుకున్నది. మహబూబాబాద్ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ భద్రాచలం పర్యటనకు వచ్చారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో ఎల్.రమాదేవిని ప్రభుత్వం కీసర ఆర్డీవోగా బదిలీ చేసిందని, వెంటనే ఆమె బదిలీని నిలిపివేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు స్థానిక అంబ�
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం స్వామివారిని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ తాతా, బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి �
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో నిర్వహించే శ్రీరామనవమి, పట్టాభిషేకం ఉత్సవాల టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్టు ఆలయ ఈవో శివాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘రావణుణ్ని సంహరించేది ఎవరు?’ ‘నేను..’, ‘నేను..’ అంటున్నారంతా! కానీ, అంతలోనే ఓ దివ్య తేజస్సు ఆవిర్భవించింది. ‘రావణుణ్ని నేను సంహరిస్తాను. అంతేకాదు, పద్నాలుగువేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని పాలిస్తాను’ అని ప్రక�