భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు అర్చకులు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సు�
భద్రాచలం:సరోజిని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు సరోజనమ్మ సేవలు అభినందనీయమని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మంగళవారం మణుగూరు పట్టణానికి చెందిన “జనం కోసం మనం” అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గూడ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని శనివారం ఖమ్మం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికార
పర్ణశాల: పర్ణశాల శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి దంపతులు, కుటుంబసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. తొలుత వారికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం �
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రసాదం ధరలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్ధం, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా రేట్లను పెంచుతున్నట్లు దేవస్�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి ఓ దాత విరాళం అందించారు. ఖమ్మానికి చెందిన సాగి శ్రీరామశాస్త్రి రూ. 1లక్ష వితరణగా అందజేశారు. ఉదయం ర�
పర్ణశాల: పర్ణశాల ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సీతమ్మవాగు పెరిగి నారచీరెల ప్రాంతం పూర్తిగా మునిగింది. ఈకారణంగా భక్తులు పర్ణశాల రాముడిని దర్శించుకుని ఆ ప్రాం�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి నిత్య కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గ�
భద్రాచలం: పర్ణశాల వద్ద గోదావరి రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతేకాదు ఈ ప్రభావంతో మండలంలో ఉన్న చిన్న గుబ్బల మంగి, శిల్పివాగులు వరదనీరు చేరడంతో పొంగి ప్రవహిస్త
భద్రాచలం: సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ గురువారం భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయం�
భద్రాచలం: శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామివారు గురువారం రాత్రికి భద్రాచలం విచ్చేస్తున్నారని, రెండు రోజులు భద్రాచలంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జీయర్ మఠం బాధ్యులు గట్టు వెంకటాచార్య బ�
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా శనివారం సందర్భంగా అంతరాలయంలోని మూలమూర్తులకు స్వర్ణ తులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30గంటలకు ఆ�