జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావాల్సిన వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నామని, జిల్లా యంత్రాంగం తరఫున ఎలాంటి సహకారమైనా అందిస్తామని, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాల సాధించేలా కృష�
Best results | బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కటకం అంజయ్య తెలిపారు.
Sub Collector Kiranmayi | కష్టపడి చదివితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయని, ప్రతి విద్యార్థి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి విద్యార్థులకు సూచించారు.
వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మ�
ఇంటర్మీడియట్ 2024-25 విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాల కోసం విద్యాశాఖ అధికారులు, కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రయత్నా�
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం హత్నూర మండలం గుండ్లమాచునూర్ ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
టెన్త్లో ఉత్తమ ఫలితాలు రాబట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. ఇందుకోసం ప్రతి ఉపాధ్యాయుడూ కృషిచేయాలని, విద్యార్థులను తగిన విధంగా సన్నద్ధం చేయాలని సూచించారు.
ఐఐటీ -జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ట్రినిటీ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తుమ ఫలితాలు సాధించినట్లు చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో విద్యార్థులను సోమవారం ఆయన
ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్-24 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలతో విజయభేరి మోగించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని వావిలాలపల�
ప్రత్యేక ప్రణాళిక, నిష్ణాతులైన అధ్యాపకుల బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని ట్రినిటీ విద్యాసంస్థల ఫౌండర్ దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. నీట్, జేఈఈ, ఎంసెట్లో తమ కళాశాలల విద్యార్థులు సత్తా చాట
నీట్-2024 ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం ఎగరేసింది. ఉత్తమ మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరీంనగర్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్ రెడ్డి బ�
ఉత్తమ ఫలితాలకు ‘ప్రేరణ’ వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్రావు అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని 20 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీడీఎల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ�
పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు.. పాఠశాలలు, కళాశాలల్లో హడావిడి మొదలైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస�