Chariot collapses | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అంగరంగవైభవంగా జాతర కొనసాగుతున్నది. ఎత్తయిన రథాల ఊరేగింపు ఈ జాతర ప్రత్యేకత కాబట్టి భారీ రథాల ఊరేగింపు మొదలైంద�
Bull attack | కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఓ గంగిరెద్దు సడెన్గా దాడి చేసింది. ఓ మహిళ గంగిరెద్దును పట్టుకుని రోడ్డుపై వెళ్తుండగా ఎదురుగా రెడ్ స్కూటీపై ఓ వ
BJP Leader | బెంగళూరులో జరిగిన రామేశ్వరం కేఫ్ బాంబింగ్ ఘటనకు సంబంధించిన కేసుతో కర్ణాటకకు చెందిన బీజేపీ నేతకు లింకు ఉన్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఆధారాలు సంపాదించింది. ఆ ఆధారాల ఆధారంగా శివమొగ్గ
Tejashvi Surya | కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్లో ముకేశ్ అనే మొబైల్ షాప్ యజమానిపై దాడి ఘటనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి దాడులు �
Crime news | ఓ మొబైల్ దుకాణం యజమాని తన దుకాణం ముందున్న లౌడ్ స్పీకర్లో హనుమాన్ చాలిసా పెట్టాడని తీవ్రంగా కొట్టారు. రోడ్డుపై వెళ్తన్న కొంతమంది యువకులు హనుమాన్ చాలిసా వినిపించడంతో.. దుకాణం ముందుకు వచ్చి బంద్�
Rapido cabs | బైక్, ఆటో రైడ్ సేవలు అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవల విభాగంలోకి కూడా అడుగుపెట్టినట్లు ప్రకటించింది. ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్ లాంటి సంస్థలతో ఇక ర్యాపిడో పోటీపడనుంది. �
HD Kumaraswamy | కాంగ్రెస్ పార్టీపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) పార్టీ అగ్రనేత కుమారస్వామి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై కుమారస్వామి ప్రశంసలు కురిపించారు. కర్ణాటక అసెం�
Gold seaze | మాల్దీవులు నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానంలో భారీగా బంగారం పట్టుబడింది. విమానం టాయిలెట్స్లోని వాష్ బేసిన్లో 3.2 కిలోల బంగారాన్ని గుర�
Karnataka High Court | సోదరుడి ఉద్యోగంపై సోదరికి ఎలాంటి హక్కులు ఉండవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని తుమకూరుకు చెందిన పల్లవి (29).. మరణించిన తన సోదరుడి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని కోరు�
Dengue cases | కర్ణాటకలో డెంగ్యూ వ్యాధి కలకలం రేపుతుంది. రోజు రోజుకు డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య 7,000 దాటింది. దాంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమ
HD Kumaraswamy | వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీ(ఎస్) కలిసి పోటీ చేస్తాయని, జేడీ(ఎస్) నాలుగు లోక్సభ స్థానాల్లో, బీజేపీ 24 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేలా ఒప్పందం కుదిరిందని.. శుక్రవారం ఉదయం కర్ణాటక మాజీ ముఖ్యమం�