Mamata Banerjee | కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల రెండో దఫా సమావేశాల అనంతరం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ‘ఎన్డీఏ (
Homes | దేశవ్యాప్తంగా జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సొంతిండ్ల ధరలు సగటున ఆరు శాతం పెరిగాయి. హర్యానాలోని గుర్ గ్రామ్ పరిధిలో లగ్జరీ, మిడ్ సైజ్ ఇండ్లకు ఫుల్ గిరాకీ నెలకొంది.
Mallikarjun Kharge | కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంల�
Karnataka Cabinet | కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తోపాటు ఇతర మంత్రులందరికీ శాఖలను కేటాయించారు. మొత్తం 34 మంది మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది.
IPL 2023 | ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య ఆఖరిది అయిన 70వ లీగ్ మ్యాచ్ జరుగనుంది. అయితే ఈ మ్యాచ్కు వరుణ గండం ఎదురైంది. ఎందుకంటే బెంగళూరులో ప్రస్తుతం �
Siddaramaiah | కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు.
Karnataka Results | కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో కలిసి రేపు బెంగళూరులో సీఎల్పీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు.
Crime news | కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో తన గమ్య స్థానానికి చేరేందుకు బైక్ బుక్ చేసుకున్న మహిళను ర్యాపిడో రైడర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. దాంతో ఆమె రన్నింగ�
Crime news | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengalore)లో దారుణం జరిగింది. రాత్రి స్నేహితుడితో కలిసి పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు వ్యక్తులు ఈడ్చుకెళ్లి కదులుతున్న కారు (Moving car)లో అఘాయిత్యానికి ఒడిగట్టారు.
Viral video | ఇవాళ ఉదయం ఓ మద్ధతుదారుడు సిద్ధరామయ్యను కలిసే ప్రయత్నం చేశాడు. మరింత దగ్గరికి వచ్చి ఏదో చెప్పబోతుండగా సిద్ధరామయ్య అతడి చెంపపై కొట్టాడు. అనంతరం అతనితో ఏదో మాట్లాడి కారువైపు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా �
CM takes mic from Seer | కర్ణాటక రాజధాని బెంగళూరులోని మహదేవపురలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆధ్మాత్మిక గురువు ఈశ్వరానందపురి స్వామీజీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతోపాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా �