ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతి దేశంలో టీ20 లీగ్లు మొదలవుతున్నాయి. పెద్ద దేశాలన్నీ టెస్టు క్రికెట్పై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలో వన్డే క్రికెట్ ప్రాధాన్యం రోజురోజుకూ పడిపోతూ వస్తోంది. తాజాగా ఇంగ్లండ్ స�
ఇండియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అర్ధంతరంగా ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. డర్హమ్ వేదికగా జరిగిన మ్యాచ్లో కేవలం ఐదు ప�
వన్డే ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ నిర్ణయం ఆటను ‘నడిపించేవారికి’ మేల్కొలుపు అని అంటున్నాడు ఆ జట్టు వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్. భారత్ తో వన్డే సిరీస్ ముగియగానే ఈ ఫార్మా
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఇంగ్లండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్. మూడు ఫార్మాట్లలో ఆడుతుండటం వల్ల తాను అలిసిపోయానని.. వన్డేలకు న్యాయం చేయలేకపోతున్నానని అతడు సోమవారం 50 ఓ
రిటైర్మెంట్ ప్రకటించిన బెన్స్టోక్స్ టెస్టు, టీ20ల్లో ఆడనున్న ఆల్రౌండర్ దశాబ్దాల తండ్లాట తీరుస్తూ.. క్రికెట్ పుట్టినిైల్లెన ఇంగ్లండ్కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన యోధుడు.. అటు బ్యాట్తో ఇట�
ఇంగ్లండ్ క్రికెట్లో మరో సంచలనం. ఆ దేశ టెస్టు జట్టు సారధి బెన్ స్టోక్స్.. వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. కొన్నిరోజుల క్రితమే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్ పూర్తిగా క్రికెట్కు వీడ్కో�
‘ప్రత్యర్థి ఎవరనేది మాకు సంబంధం లేదు. దూకుడే మా మంత్రం. భారత జట్టుకు ఈ పర్యటనలో నయా ఇంగ్లండ్ ను చూపిస్తాం..’ టీమిండియాతో ఇటీవలే ముగిసిన రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందు ఇంగ్లీష్ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స
ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే బెయిర్స్టో (0), రూట్ (0) వికెట్లు కోల్పోయిన ఆ జట్టును ఆదుకున్న బెన్స్టోక్స్ (27) పెవిలియన్ చేరాడు. జేసన్
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తడబడి నిలబడింది. రెండో ఓవర్లోనే సిరాజ్ వేసిన సూపర్ బౌలింగ్కు ప్రమాదకర జానీ బెయిర్స్టో (0), జో రూట్ (0) ఇద్దరూ డకౌట్ అవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమ�
భారత్-ఇంగ్లండ్ మధ్య ముగిసిన ఐదో టెస్టులో టీమిండియా నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రాత్మక విజయం అందుకుంది ఆతిథ్య జట్టు. దాంతో ఈ సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇక బెన్ స్టోక్స్ సారథ్య పగ్గాలు �
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 245 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత షమీ (13), జడ్డూ (23) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన బుమ్రా (7)ను స్టోక్స్ అవ
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (23) అవుటయ్యాడు. లంచ్ తర్వాత కాసేపటికే షమీ (13) అవుటవడంతో జాగ్రత్తగా ఆడిన జడ్డూ.. భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడాడు. ఓవర్లో సాధ్యమై
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. శార్దూల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీ (13) పెవిలియన్ చేరాడు. లంచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ తొలి ఓవర్ వేశా
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కా