భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ జట్టు తడబడి నిలబడింది. రెండో ఓవర్లోనే సిరాజ్ వేసిన సూపర్ బౌలింగ్కు ప్రమాదకర జానీ బెయిర్స్టో (0), జో రూట్ (0) ఇద్దరూ డకౌట్ అవడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమ�
భారత్-ఇంగ్లండ్ మధ్య ముగిసిన ఐదో టెస్టులో టీమిండియా నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రాత్మక విజయం అందుకుంది ఆతిథ్య జట్టు. దాంతో ఈ సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇక బెన్ స్టోక్స్ సారథ్య పగ్గాలు �
ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. నాలుగో రోజు ఆటలోనే ఆధిపత్యం ప్రదర్శించిన జో రూట్, జానీ బెయిర్స్టో ఇద్దరూ సెంచరీలతో చెలరేగారు. ఐదో రోజు ఆట మొదలైనప్పటి నుంచే రూట్ (142 నాటౌట
ఎడ్జ్బాస్టన్ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 245 పరుగులకు ఆలౌట్ అయింది. లంచ్ తర్వాత షమీ (13), జడ్డూ (23) వెంట వెంటనే పెవిలియన్ చేరారు. ఇలాంటి సమయంలో భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించిన బుమ్రా (7)ను స్టోక్స్ అవ
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (23) అవుటయ్యాడు. లంచ్ తర్వాత కాసేపటికే షమీ (13) అవుటవడంతో జాగ్రత్తగా ఆడిన జడ్డూ.. భారీ షాట్లకు పోకుండా నిదానంగా ఆడాడు. ఓవర్లో సాధ్యమై
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు 8వ వికెట్ కోల్పోయింది. శార్దూల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహమ్మద్ షమీ (13) పెవిలియన్ చేరాడు. లంచ్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ తొలి ఓవర్ వేశా
ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. మంచి టచ్లో కనిపించిన తన మార్కు కవర్ డ్రైవ్లతో ఖాతా తెరిచిన అతను.. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కా
ఎడ్జ్బాస్టన్ టెస్టులో రెండో ఇన్నింగ్స్లో కూడా కోహ్లీ మెరవలేదు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి మంచి టచ్లో కనిపించిన కోహ్లీ.. ఈసారి భారీ ఇన్నింగ్స్ ఆడేలా కనిపించాడు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పెవిలి
భారత్తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. అంతకుముందు షమీ బౌలింగ్లో స్టోక్స్ (25) క్యాచ్ వదిలేసిన శార్దూల్.. తను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. తన తప్పును సరిదిద�
ఇంగ్లండ్తో ఆడుతున్న ఐదో టెస్టులో భారత జట్టు పట్టు సడలించకూడదని మాజీ లెజెండ్ వసీం జాఫర్ హెచ్చరించాడు. అంతకుముందు పంత్ (146), జడేజా (104) సెంచరీలతోపాటు కెప్టెన్ బుమ్రా (31 నాటౌట్) ధనాదన్ ఇన్నింగ్స్తో భారత జట్టు 416
ఇంగ్లండ్ టెస్టులో భారత బ్యాటింగ్ మరోసారి తడబడుతోంది. ఆరంభంలోనే వేగంగా ఐదు వికెట్లు కోల్పోయిన టీమిండియాను పంత్, జడేజా ఆదుకున్నారు. పంత్ సెంచరీతో చెలరేగాడు. అయితే రూట్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీంతో క�
ఎడ్జ్బాస్టన్: ఇంగ్లండ్తో జరగనున్న అయిదో టెస్టులో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. ఇవాళ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. చేజింగ్ తమ ఆట తీరు బాగున్నట�
గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును ఆడేందుకు ఎడ్జబాస్టన్ చేరుకున్న టీమిండియా ఈసారి కొత్త ఇంగ్లండ్ జట్టును చూస్తుందని.. ప్రత్యర్థి ఎవరైనా తమ దూకుడు మాత్రం తగ్గదని అంటున్నాడు ఆ జట్టు నయా టెస్టు �
ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ మరోసారి ఆధిపత్యం దిశగా సాగుతోంది. స్టార్ ప్లేయర్ జోరూట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, కోచ్గా బ్రెండన్ మెకల్లమ్ నియామకం ఆ జట్టుకు బాగా కలిసొచ్చినట్లు కనిపిస్తోంది. టెస్టుల్లో న�
లీడ్స్: ఇంగ్లండ్ ఆల్రౌండర్, టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టి, 100 వికెట్లు తీసిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. లీడ్స్లో న్యూజిలాండ్�