ఏ ప్రభుత్వ కార్యాలయ సిబ్బందైనా వచ్చి తమ పని తాము చేసుకొని వెళ్లిపోతారే తప్ప కార్యాలయ పరిసరాల గురించి మాత్రం పట్టించుకోరు. లేదంటే పంచాయతీ కార్మికులకు చెప్పి పనులు చేయిస్తారు.
Bellampally | రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలని బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్ , ఏరియా సేఫ్టీ అధికారి రవీందర్ కార్మికులకు సూచించారు.
Bellampally | పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించి నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ కోట హరికృష్ణ తెలిపారు.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ (Kumar Deepak) కాసేపు టీచర్గా మారారు. జిల్లాలోని కాసిపేట మండలం కోనూర్, తాటిగూడ గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ స్థానిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మా
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హెచ్చరించారు. ఇటీవల జరిగిన దాడిలో గాయపడి బెల్లంపల్లి వంద పడకల దవాఖానలో చికిత్స పొందుతున్న కన్నెపల్లి మండలం వీగాం గ్
ఎమ్మెల్యే గడ్డం వినోద్ అసమర్థతతోనే బెల్లంపల్లిలో కరంటు కష్టాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విమర్శించారు. సింగరేణి యాజమాన్యం విద్యుత్ సరఫరా నిలివివేసిన పట్టణంలోని 15వ వార్డులో ఆయన బుధవ
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని మావోయిస్టులకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామానికి చెందిన మావ
బెల్లంపల్లి పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ ముందు పాత సింగరేణి మ్యాగ్జిన్ స్థలంలో 200 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సింగరేణి సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. రెండు దశాబ్దాల క్రితం గనులు, వ�
క్రీడాకారులకు బెల్లంపల్లి నియోజకవర్గం పుట్టినిల్లు లాంటిదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిచ్చామని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన పర్యటించారు.
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ సూచించారు. ఏఎం సీ గ్రౌండ్లో గురువారం యువకులకు టూ టౌన్ ఎస్ఐ రమేశ్ ఆధ్వర్యంలో గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పిం�
Gaddam Vinod | కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్తో తనకు ప్రాణహాని ఉందని బెల్లంపల్లికి చెందిన న్యాయవాది, నాలుగు నెలల గర్భిణి గడవీణ మమత తెలంగాణ హైకోర్టు ఎదుట తన మూడేళ్ల పాపతో నిరసన తెలిపింది.