పార్లమెంట్ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆయన
లోక్సభ ఎన్నికల కోడ్ను సాకుగా చూపి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎగగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
మాదక ద్రవ్యా ల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సద య్య అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థాని క పద్మశాలీ భవన్లో బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో మాదకద్రవ్య
సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసిత గ్రామమైన దుబ్బగూడెం ఆర్అండ్ఆర్ కాలనీ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేర్కొన్నారు. ఆదివారం కాసిపేట మండలంలోని దుబ్బగూడెం గ్రామా
CM KCR | కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రజల సంక్షేమాన్ని, రైతుల క్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బుధవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరుగా దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై వాడిగా విమర్శలు గుప్పిస్తున్నారు. బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిం
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన పాలిసెట్ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఎంపీసీ, ఎంబైపీసీ విభాగాల్లో అత్యుత్తమ ర్యాంక్లు సాధించారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో శుక్రవారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య 100 మందికి సింగరేణి ఇండ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ లబ్ధిదారులకు పట�
పురపాలక, ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన బెల్లంపల్లి యువతలో జోష్ నింపింది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైనే దృష్టి కేంద్రీకరించిన మంత్రి వరాలు కురిపించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.. ఐటీ, పరిశ్రమల శాఖ మాత్యులు, ప్రగతి ప్రదాత కల్వకుంట్ల తారకరామారావు సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పర్యటించను న్నారు. రూ.94.89 కోట్ల పనులకు శంకుస్థా�
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా, ఇందులో బెల్లంపల్లి ఏరియా చాలా భిన్నమైనది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉన్న�
హైదరాబాద్ : బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్పై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. వేడుకలకు హాజరు �