బేగంపేట్ కట్టమైసమ్మ దేవాలయం ప్రాంతంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో ఎక్కువగా వాహనాలు ధ్వంసం,ప్రాణ నష్టం వాటిల్లుతున్నది. అయినా ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఏ మాత్రం సేఫ్టీ పరిక�
బేగంపేటలో (Begumpet) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఉదయం బేగంపేట బస్ స్టాప్ వద్ద థార్ జీపుని వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి బోల్తా పడింది.
Murder | హైదరాబాద్ నగరంలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్ ప్రాంతం సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
రామగిరి మండలం బేగంపేట గుట్టపై అక్రమార్కుల కన్ను పడింది. ఇంకేముంది.. గుట్టను తవ్వడం.. మట్టిని ట్రాక్టర్ల కొద్ది తరలించడం అంతా చూస్తుండగానే సవ్యంగా సాగుతోంది. బండెనుక బండి అన్నట్టుగా ట్రాక్టర్ల కొద్దీ మొర�
Hyderabad | హైదరాబాద్ నగరంలోని బేగంపేట గ్రీన్ ల్యాండ్స్ వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాపిడో బైక్ను ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది.
బ్యాంక్ మేనేజర్ తప్పిదంవల్ల రుణమాఫీకి దూరం కావాల్సి వచ్చిందని పెద్దపల్లి జిల్లా రామగిరి మండ లం బేగంపేట కేడీసీసీ బ్యాంక్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు.
పెద్దపల్లి జిల్లా బేగంపేటలోని కేడీసీసీ బ్యాంక్ ఎదుట స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. ఏడాది క్రితమే ఏడాది క్రితమే ప్రభుత్వం ప్రకటించిన పంట రుణ మాఫీ (Runa Mafi) ఇప్పటికీ అమలు కాకపోవడంతో బ్యాంక్ ఎదుట బైఠాయించారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని బేగంపేట ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. టీచర్ భాస్కర్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎం.హర్షవర్దన్, పి.కార్త
రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్ను షేర్ ఆటో వాడినట్టు వాడేస్తున్నారు. కొందరు మంత్రులు హెలికాప్టర్ (Helicopter) దిగడం లేదు. హైదరాబాద్ నుంచి తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లాలన్నా, రాష్ట్రంలోని ఏ ఇతర ప్రాంతాల్లో పర�
డయేరియాను ప్రతీ ఒక్కరూ అరికట్టాలని, ఇందుకోసం తగు జాగ్రత్తలు పాటించాలని బేగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బేగంపేట, మిగతా ఉప కేంద్రము లో ORS, జింక్ కార్�
సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై న
రద్దయిన కరెన్సీ నోట్లను (Old Currency) మార్చేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.99 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగ ఆటకట్టించారు బేగంపేట పోలీసులు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నుంచి రూ.8లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్న�