Dalit man kicked by home guards | దళిత వ్యక్తిపై హోంగార్డులు తమ ప్రతాపం చూపించారు. కిందకు తోసి కాళ్లతో తన్నారు. రైఫిల్ బట్తో కొట్టారు. ఉచితంగా రేషన్ తీసుకుంటున్న వారు ప్రభుత్వానికి ఓటు వేయడం లేదని ఆ హోంగార్డులు అన్నారు. బ�
Drunk Cop Beaten By Mob | మద్యం సేవించిన మత్తులో ఉన్న పోలీస్ అధికారి ఒక బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. (Drunk Cop Beaten By Mob) ఈ విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, స్థానికులు ఆ పోలీస్ను పట్టుకుని నిలదీయడంతోపాటు కొట్టారు. వారి నుంచ�
Dalit Widow Beaten | ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు దళిత వితంతువును నలుగురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. (Dalit Widow Beaten) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఈ సంఘటన జరి
Men Stripped Naked and Beaten | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో (Madhya Pradesh) మరో దారుణం జరిగింది. ముగ్గురు వ్యక్తులను అర్ధ నగ్నంగా చేసి కర్రలతో దారుణంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నర్మదాపురం జిల్లాలో �
Dalit man forced to lick slippers | గ్రామస్తులకు సహాయం చేస్తున్న దళిత వ్యక్తిని ఒక వ్యక్తి కొట్టాడు. అంతేగాక అతడితో బలవంతంగా తన చెప్పును నాకించాడు (Dalit man forced to lick slippers). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్�
school Principal beaten | ఒక స్కూల్లోని బాలికల వాష్రూమ్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని తమ పేరెంట్స్కు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ను కొట్టారు (school principal beaten).
ఒక రైలులోని జనరల్ బోగి ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అందులో కొందరు వలస కార్మికులు కూడా ఉన్నారు. అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అడిగాడు. తమిళా, హిందీనా అని ప్రశ్నించా
డబ్బు అడిగినందుకు ఓ దళిత ఎలక్ట్రీషియన్ను తీవ్రంగా కొట్టి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన రాజస్దాన్లోని సిరోహి జిల్లాలో కలకలం రేగింది.
అభివృద్ధి నిరోధకులైన కోమటిరెడ్డి బ్రదర్స్ను ఈ ప్రాంతం నుంచి తరిమికొడుదామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జమస్తాన్పల్లి క్రాస్�
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఉంది మన దేశంలోని పౌర విమానయాన రంగం పరిస్థితి. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో వరుసగా సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇటీవల కొంతకా�
న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీస్ అధికారిపై జనం దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం పది గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో ఒక స్కూటర్పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక మహిళ దానిని డ్రైవ
లక్నో: ఆడ పిల్లల్ని కన్నందుకు ఒక మహిళను ఆమె భర్తతోపాటు అత్త ఇంటి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు హింసించసాగారు. ఉత్తర ప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఒక మహిళల �