Elderly Woman thrashed | నవమాసాలు మోసి..కని పెంచి పెద్ద చేసిన కూతురు కఠినంగా మారింది. ఆస్తి కోసం కర్కశంగా వ్యవహరించింది. తల్లి తలపై ఇనుపరాడ్డుతో మోదింది. గుండెలపై ఆడించిన మనవరాలు సైతం అమ్మమ్మ పళ్లూడగొట్టింది. ఈ అమానవీయ �
న్యూఢిల్లీ: ఒక మహిళ, ఆమె కుమార్తెను కర్రలు, ఇనుప రాడ్లతో కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 19న రాత్రి వేళ షాలిమార్ బాగ్లోని రెసిడెన్షియల్ కాలనీ వద్ద 38 ఏండ్ల మహ�
జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరప�
భోపాల్: బావ వరుస అయ్యే ఇద్దరితో ఫోన్లో మాట్లాడిన ఇద్దరు యువతులను కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పిపాల్వా గ్రామంలోని గిరిజన తెగకు చెందిన 19, 20 ఏండ్ల యు�
మాలోట్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. కేంద్ర చట్టాలను సమర్ధిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేపై దాడి చేసిన రైతులు, ఆయన చొక�
ముంబై : తమ స్టాల్లో పానీపూరి తిన్న తర్వాత డబ్బులు ఇవ్వమని అడిగినందుకు విక్రేతను ముగ్గురు యువకులు చితకబాదిన ఘటన పుణేలోని కరస్వాడి రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార�