డబ్బు అడిగినందుకు ఓ దళిత ఎలక్ట్రీషియన్ను తీవ్రంగా కొట్టి, మూత్రం తాగించి, చెప్పుల దండ వేసి అవమానించిన ఘటన రాజస్దాన్లోని సిరోహి జిల్లాలో కలకలం రేగింది.
అభివృద్ధి నిరోధకులైన కోమటిరెడ్డి బ్రదర్స్ను ఈ ప్రాంతం నుంచి తరిమికొడుదామని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని జమస్తాన్పల్లి క్రాస్�
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఉంది మన దేశంలోని పౌర విమానయాన రంగం పరిస్థితి. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో వరుసగా సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇటీవల కొంతకా�
న్యూఢిల్లీ: ట్రాఫిక్ పోలీస్ అధికారిపై జనం దాడి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం పది గంటలకు డియోలి రోడ్ ప్రాంతంలో ఒక స్కూటర్పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ఒక మహిళ దానిని డ్రైవ
లక్నో: ఆడ పిల్లల్ని కన్నందుకు ఒక మహిళను ఆమె భర్తతోపాటు అత్త ఇంటి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు హింసించసాగారు. ఉత్తర ప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఒక మహిళల �
Elderly Woman thrashed | నవమాసాలు మోసి..కని పెంచి పెద్ద చేసిన కూతురు కఠినంగా మారింది. ఆస్తి కోసం కర్కశంగా వ్యవహరించింది. తల్లి తలపై ఇనుపరాడ్డుతో మోదింది. గుండెలపై ఆడించిన మనవరాలు సైతం అమ్మమ్మ పళ్లూడగొట్టింది. ఈ అమానవీయ �
న్యూఢిల్లీ: ఒక మహిళ, ఆమె కుమార్తెను కర్రలు, ఇనుప రాడ్లతో కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. నవంబర్ 19న రాత్రి వేళ షాలిమార్ బాగ్లోని రెసిడెన్షియల్ కాలనీ వద్ద 38 ఏండ్ల మహ�
జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరప�
భోపాల్: బావ వరుస అయ్యే ఇద్దరితో ఫోన్లో మాట్లాడిన ఇద్దరు యువతులను కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టారు. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. పిపాల్వా గ్రామంలోని గిరిజన తెగకు చెందిన 19, 20 ఏండ్ల యు�