హైదరాబాద్ : బీసీల ఉన్నతి కోసం కేసీఆర్ సర్కార్ విశేష కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రవీంద్రభారతిలో తెలంగాణ మేరు సంఘం నిర్వహించిన ప్రపంచ టైలర్స్ డే వేడుకలకు ఆయన ముఖ�
హైదరాబాద్ : బీసీలు ఆత్మగౌరవంతో బతకాలి అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన, బీసీలను గత పాలకులు ఓటు బ్యాంకు గానే భావించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉప్పల్ భగాయత్లో మేరు సంఘం, మేదర సంఘం ఆత్మగౌ
శాంతి, ప్రేమపూర్వక దేశాన్ని నిర్మించుకుందాం అందుకే కొత్త రాజ్యాంగం కావాలని చెప్తున్నా.. దళితులకు రిజర్వేషన్లు పెరుగొద్దా? ఆడ బిడ్డలకు దేశంలో రక్షణ వద్దా? దేశమంతా దళితబంధు పెట్టకూడదా? బీసీలు లెక్కలు తేల్
హిమాయత్నగర్, జనవరి24: రాజ్యాం గం కల్పించిన హక్కులను కాపాడుకుం టూ బీసీలు సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. సోమవారం సామాజిక వేత్త, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్
25న దక్షిణాది రాష్ర్టాల బీసీ సంఘాల మహాసభ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముషీరాబాద్, జనవరి 20: కేంద్రంలోని మోదీ సర్కారు బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీసీ స్టడీ సర్కిళ్లకు రూ.3.75 కోట్లు విడుదలచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది. వెనుకబడినవర్గాల ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ ఇస్తున్న
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కాచిగూడ, నవంబర్ 20: రైతు ఉద్యమాల స్ఫూర్తితో త్వర లో బీసీల వాటాకోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. శన
బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్గౌడ్ తెలంగాణచౌక్, నవంబర్ 13: దేశ వ్యాప్తంగా బీసీ గణన చేపట్టాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. శనివారం ఆయన కర�
రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నది ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలి కేసీఆర్ బీసీబంధు ఇస్తానన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పెంచికల్పేటలో బీసీల సమ్మేళనం కరీంనగర్, అక్టోబర్ 21(నమస�
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనాపరంగా కష్టమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జనగణన నుంచి ఆయా కులాల సమాచారాన్ని
హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గడిచిన నెల రోజులుగా ముఖ్యంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత బడుగు బలహీన వర్గాల గురించి, బీసీల ఐక్యత గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందన�
వరంగల్ : వరంగల్ మహానగర కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీసీలకు పెద్ద పీట వేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సో కాల్డ్ పార్టీలకు భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ బడుగుల పక్షపాతిగా ఉందన�
హైదరాబాద్ : భూస్వామ్య, కుల, మత వ్యవస్థలు, రాజ్యహింసకు వ్యతిరేకంగా తన జీవితమంతా పోరాడిన సామాజిక విప్లవ సేనాని మహాత్మా పూలే అని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఏప్రి�