రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో హర్యానాలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో అలవిగాని హామీలను కురిపించాయి. బడ్జెట్ పరిమితి కూడా పట్టించ�
జూనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి పరీక్షలు రాసిన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, అందుకు ప్రస్తుత నోటిఫికేషన్లోని నిబంధనలే అడ్డంకిగా మారాయని, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ �
రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సుమారు రూ.5వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని, ఆ నిధులను ప్రభుత్వం సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�
ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు జనవరి 20 వరకు వీటీజీ సెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రాంతీయ సమన్వయాధికారి డాక్టర్ శారద శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఏఎంలతోపాటు సెంట్రల్ వర్సిటీలతోపాటు 200పైగా విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన ప్రతిభావంతులైన బీసీ విద్యార్థుల ఫీజును ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించడంపై స
ఇతర రాష్ర్టాల్లో చదువుకునే తెలంగాణ బీసీ విద్యార్థులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇటీవల ప్రకటించిన బీసీ విద్యార్థుల ‘స్వదేశీ విద్యానిధి’ పథకాన్ని 2023-24 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించి�
బీసీ స్డడీ సర్కిళ్ల బడ్జెట్ను పెంచి.. పేద బీసీ విద్యార్థులకు బ్యాంకింగ్, జీఆర్ఈ, ఐఎల్ఈటీఎస్ వంటి పోటీ పరీక్షల్లో కూడా శిక్షణ ఇప్పించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్ యాదవ్ విజ్ఞప్తి చేశ
EAMCET Rankers | ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులకు ర్యాంకులు రావడం పట్ల రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula) సంతోషం వ్యక్తం చేశారు.
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం బీసీ విద్యార్థులకు అందజేస్తున్న మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి.
బీటెక్లో చేరి సాఫ్ట్వేర్ కొలువు కొట్టి.. లక్షల్లో జీతాలు పట్టాలని విద్యార్థులు కలలు కంటుంటారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించేందుకు లాంగ్టర్మ్, షార్ట్టర్మ్ కోచింగ్లకు వెళ్తుంటారు. చివరికి పోటీ
బీసీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ గురుకులాలను ఏర్పాటు చేయగా.. అన్ని జిల్లాలకు మరో రెండు కేటాయించాలని నిర్ణయించింది.
హైదరాబాద్ : బీసీ గురుకులాలు, హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ పాఠాలు బోధించనున్నారు. బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా యునివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ సం�