దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�
తాతతండ్రులకు పెద్దగా ఆస్తులుగానీ, ఉన్నత చదువులూగానీ లేవు. అసలే కులాలతో కూడుకున్న సమాజం. అలాగని పెత్తందారీ కులమూ కాదు. వీటికి తోడు రహదారి కూడా లేని చిన్న పల్లెటూరు. అలాంటి నేపథ్యం ఉన్న సాధారణ యాదవ కుటుంబంల
కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ముగిసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర బృందం పర్యటన హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని బీసీ ప్రజల విశాల ప్రయోజనాల నిమిత్తం రిజర్వేషన్ల స్థిరీకరణపై హేతు�
కేంద్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2022 వరకు ఓబీసీ/ బీసీ రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) ఆదాయ పరిమితిని 9 సార్లు పెంచాలి. కానీ నాలుగు సార్లు మాత్రమే సమీక్షించి పెంచడం వల్ల లక్షలాది మంది ఓబీసీ నిరుద్య�
జాతీయ స్థాయిలో బీసీలకు అన్యాయం సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన మహబూబ్నగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ స్థాయిలో బీసీ ఉద్యోగులకు తీవ్రమైన అన్యా యం జరుగుతున�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీసీ సంఘాల వినతిహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన వర్గాలలకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా విద్యాభ్యాసం కోసం