దేశంలో అతిపెద్ద హిందీ రాష్ర్టాలు ఉత్తరప్రదేశ్, బీహార్లో కుల రాజకీయాలు ఎక్కువ అని, అక్కడ మొదటి నుంచి రిజర్వేషన్లు ఉండేవని, వాటి కారణంగానే అక్కడి కులాల మధ్య కుమ్ములాటలు ఎక్కువనే అభిప్రాయం దక్షిణాదిలో ఉ�
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంపు తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క�
ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వెంటనే కులగణన నిర్వహించాలని, బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సం�
రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల గడువు ముగుస్తుండటంతో రిజర్వేషన్లపై ఆసక్తి నెలకొన్నది. తెలంగాణలో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చాక ఒకసారి అమలు చేసిన రిజర్వేషన్లను రెండుసార్లు కొనసాగించాల�
బీహార్ రాష్ట్రంలో చేపట్టిన కులగణన తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 23% నుంచి 42 శాతానికి పెంచాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సీతక్కను శుక్రవ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ర
Reservations | బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మంగళవారం బీహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్ 14న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేంద్రం పట్టించుకోకుండా ని
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బీసీ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్లో రూ.10లక్షలతో నిర్మించిన కురుమ సంఘం నూతన భవన ప్రారంభోత్సవాన
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభ�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచినా బీసీల జన గణన చేయకపోవడంతో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేకపోతున్నాయి. దేశ జనాభాలో సుమారు 56 శాతంగా ఉన్న 70 కోట్ల మంది బీసీల స్థితిగతులు తగిన రిజర్వేషన్లతోనే మెరుగుపడతాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�