బీసీలకు జనాభా దామాషా ప్రకా రం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో శనివారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్హాల్�
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేసిన రెండు సర్వే ఫలితాల తీరు ఒకింత ఆందోళనకు, ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. నిర్లక్ష్యానికి నిలువుటద్దంలాగా అవి నిలుస్తున్నవి. వాటిలో మొదటిది బీసీ కులగణన కాగా, రెండోది ఎస్సీ రిజ�
Jajula Srinivas Goud | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై అగ్గి మండిస్తారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు
సాగు నీరు లేక జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడ
ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం ఖమ్మం రానున్నట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిన నేపథ్యంలో బీసీ స�
బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొంటే కుదరదని, ఒకటి కాదు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా కార�
‘కుక్కతోక పట్టుకొని గోదారి ఈదలేరన్న’ సామెతను రేవంత్రెడ్డి సర్కారు మళ్లీ అనుభవంలోకి తెచ్చింది. గమ్యం చేర్చాలన్న సదుద్దేశం రథసారథికి ఉంటే సరైన దారిలో రథాన్ని నడుపుతాడు, ప్రమాదంలో పడేయాలనుకుంటే పెడదార�
Telangana | ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశం గందరగోళంగా మారింది. ప్రభుత్వం హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాలతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన�
బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచీ హెచ్చరించినట్టే జరిగింది. కాంగ్రెస్ సరార్ వెల్లడించిన కులగణన సర్వే నివేదిక తప్పులతడక అని తేటతెల్లమైంది. బీసీ జనాభా ఏటికేడు పెరగాలి గానీ ఎలా తగ్గుతుందని బీఆర్ఎస్ ప్రశ్�
Panchyat Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై దాకా లేనట్టేనని స్పష్టమవుతున్నది. కులగణనలో పాల్గొననివారి వివరాలు తిరిగి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికల వాయిదా అనివార్యమని తెలుస్తున్నది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
‘బీసీ జనాభా ఏమీ తగ్గలె.. బీసీలే కావాలని సర్వేలో పేర్లు ఎక్కించుకోలే.. సర్వే జరిగేటప్పుడు ఎక్కడికిపోయిండ్రు? తీరా ఇప్పుడొచ్చి అడుగుతున్నరు’.. ఇదీ అసమగ్ర సర్వే నివేదికపై ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధ
బీసీ రిజర్వేషన్లను పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల్�
‘కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేతో బడుగు, బలహీనవర్గాలకు ఒరిగేదేమీలేదని, ఇందులోని లెక్కలను చూస్తుంటే అశాస్త్రీయంగా సర్వే చేసినట్టు అర్థమవుతున్నదని తెలంగాణ మహేంద్ర (మేదరి) సంఘం రాష్ట్ర అధ�