స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను అమలు చేసేందుకే బీసీ డెడికేటేడ్ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని బీసీ డెడికేటేడ్ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వ�
స్థానిక సంస్థల ఎన్నికల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రచారం జోరందుకున్నది. జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామం టూ గతంలో ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ అదంతా ఉత్త �
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ను ప్రభుత్వం స్వతంత్రంగా పనిచేయనివ్వాలని, కమిషన్కు వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురా�
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని డెడికేటెడ్ బీసీ కమిషన్కు బీసీ కుల సంఘాలు విన్నవించాయి. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గు�
ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే పట్టణంలో సరిగా జరగడంలేదని, నగరవాసుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడంలేదని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసా వెంకటేశ్వరరావు అభిప్రాయం వ్యక్తంచేశారు. సర్వే డేటా వచ్చి�
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావ�
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత సమయంలో సమర్పిస్తామని బీసీ డెడికేషన్ కమిషన్
రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రభుత్వానికి నివేదికను అందించాలని బీఆర్ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కోరారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభు త్వం డెడికేటెడ్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసని వెంకటేశ్వర రావును నియమించగా, కార్యదర్శిగా
Dedicated Commission | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ వెంకటేశ్వర్లు సారధ్యంలో ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది.