‘బీసీలను అణగదొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇందులో భాగంగానే కుల గణనలో వారి జనాభాను తగ్గించి చూపించింది. నమ్మశక్యం గాని గణాంకాలతో ప్రజలను గందరగోళంలో పడేసింది. 2011 జనాభా లెకల ప్రకారం
‘నమ్మి ఓటేస్తే నమ్మకద్రోహం చేస్తారా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బడుగుజీవులు. తాము అధికారంలోకి వస్తే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని, వాటికి చట్టబద్ధత కల్పిస�
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కులగణన సర్వే పూర్తి చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు ప్రచారం చేసుకుంటుండగా అసలు ఈ సర్వే చెల్లుబాటు అవుతుందా? అని బీసీ వర్గాల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయ�
ఎన్నికల ముందు హామీ ఇచ్చి.. ఆశజూపి.. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీలు భగ్గుమంటున్నారు. రాజ్యాంగ బద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న మాటలను తుంగలో తొక్కారని మండ�
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ బహుజన రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన ఆధ్వర్యయంలో బీసీ నాయకులు శనివారం వినతిపత్రం అందజేశార
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏది ముట్టుకున్నా భస్మాసుర హస్తం లాగా బూడిదే అవుతున్నది. తీసుకున్న ప్రతి నిర్ణయమూ వివాదాస్పదమే. ఉచిత బస్సు వ్యవహారాన్ని పక్కనపెడితే, మిగతా అన్నింటిలోనూ అభా
పంచ పాండవులెందరంటే మంచం కోళ్ల లెక్క ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపించి, ఒకటి రాశాడంట వెనుకటికొకడు. తెలంగాణలో రేవంత్ సర్కారు చేసిన కులగణన సర్వే కూడా అచ్చం అలాంటిదే. సమగ్ర సర్వే పేరిట చేపట్టిన గణనలో
రేవంత్ ప్రభుత్వం చెల్లని నాణేల్లాంటి హామీలతో ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నది. వాటిలో ఒకటి బీసీ కులగణన. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అవసరార్థం ఇప్పుడు ఈ లెక్కలు చేపట్టింది. మొదట ఈ కార్యాన్ని బీసీ
‘కులగణన’ చిచ్చు రగులుతూనే ఉన్నది. రిజర్వేషన్లపై నాలుక మడతపెట్టిన కాంగ్రెస్పై బడుగుల నుంచి ఆగ్రహం పెల్లుబుకుతూనే ఉన్నది. కులగణన నివేదిక ఓ తప్పుల తడక అని, తమ కులాలకు తీరని అన్యాయం జరుగుతున్నదని బీసీ సంఘా
బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు సిఫారసులు చేసేందుకు ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్కు ప్రభుత్వం రూ. 60 లక్షలను మంజూరు చేసింది. న్యాయ నిపుణులు, రీసెర్చ్ స్కాలర్లు, ఇతర క్లిరకల్ ఉద్యోగుల నియామకానికి సంబం�
BC Population | రాష్ట్రంలో బీసీలను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన సర్వేను చేపట్టిందని పెంబర్తి విశ్వకర్మ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు అయిలా సోమ బ్రహ్మచారి మండిపడ్డారు. బీసీలను తగ్గించే విధంగా
BC Reservations | కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం.. తెలంగాణలో చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బండారు వెంకటర�
బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు నయవంచనకు పాల్పడిందంటూ బహుజనులు మండిపడుతున్నారు. ఏకంగా తమ జనాభాను తగ్గించి చూపి తమను మోసం చేయాలని కుట్రపన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నిక
కాంగ్రెస్ పార్టీ తీరుపై బడుగులు భగ్గుమంటున్నారు. కుల గణన, రిజర్వేషన్లు సహా అనేక హామీల అమలులో మోసం చేసిన అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికలకు ముందు డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలపై కాంగ్ర�