కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ర
Reservations | బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. మంగళవారం బీహార్ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి శాసనసభ సమావేశాల్లోనే 2014 జూన్ 14న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయినా కేంద్రం పట్టించుకోకుండా ని
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే బీసీ ఆత్మగౌరవానికి పెద్దపీట వేసినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్లో రూ.10లక్షలతో నిర్మించిన కురుమ సంఘం నూతన భవన ప్రారంభోత్సవాన
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి విద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభ�
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచినా బీసీల జన గణన చేయకపోవడంతో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేకపోతున్నాయి. దేశ జనాభాలో సుమారు 56 శాతంగా ఉన్న 70 కోట్ల మంది బీసీల స్థితిగతులు తగిన రిజర్వేషన్లతోనే మెరుగుపడతాయి.
దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా రిజర్వేషన్లు ఏ మేరకైనా కల్పించుకోవచ్చని, సమాజం మారుతున్నదని స్పష్టం చేసిన నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అడ్డంకులేమిటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష�
తాతతండ్రులకు పెద్దగా ఆస్తులుగానీ, ఉన్నత చదువులూగానీ లేవు. అసలే కులాలతో కూడుకున్న సమాజం. అలాగని పెత్తందారీ కులమూ కాదు. వీటికి తోడు రహదారి కూడా లేని చిన్న పల్లెటూరు. అలాంటి నేపథ్యం ఉన్న సాధారణ యాదవ కుటుంబంల
కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ముగిసిన మధ్యప్రదేశ్ రాష్ట్ర బృందం పర్యటన హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని బీసీ ప్రజల విశాల ప్రయోజనాల నిమిత్తం రిజర్వేషన్ల స్థిరీకరణపై హేతు�
కేంద్ర ప్రభుత్వాలు 1993 నుంచి 2022 వరకు ఓబీసీ/ బీసీ రిజర్వేషన్ల అమలులో క్రీమీలేయర్ (సంపన్న శ్రేణి) ఆదాయ పరిమితిని 9 సార్లు పెంచాలి. కానీ నాలుగు సార్లు మాత్రమే సమీక్షించి పెంచడం వల్ల లక్షలాది మంది ఓబీసీ నిరుద్య�
జాతీయ స్థాయిలో బీసీలకు అన్యాయం సదస్సులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన మహబూబ్నగర్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : జాతీయ స్థాయిలో బీసీ ఉద్యోగులకు తీవ్రమైన అన్యా యం జరుగుతున�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బీసీ సంఘాల వినతిహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన వర్గాలలకు న్యాయం జరిగేలా చూడాలని బీసీ సంఘాల ప్రతినిధులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా విద్యాభ్యాసం కోసం