MLC Kavitha | బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని రేవంత్ సర్కారును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్లో పెద్ద సంఖ్యలు చేశ�
BC Reservations | రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, స్థానిక సంస్థలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విద్యా, ఉపాధి, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన బిల్లు ఎక్కడుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్చిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీ�
R.Krishnaiah | కొత్తగా ఏర్పడిన జిల్లాలు, మండల కార్యాలయాలకు అనుగుణంగా అదనపు పోస్టులు సృష్టించి తక్షణమే వాటిని భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుల
బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. బుధవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా�
స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు ఆ విధమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు కేవలం ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకా రం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష
రేవంత్రెడ్డి సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన సర్వే బుట్టదాఖలు కాబోతున్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం గత నవంబర్లో నిర్వహించిన ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన) ద్వారా వ
R Krishnaiah | బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకుండా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. రాష్ట్రం అగ్నిగుండలా మారుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్�
బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేకపోతే యుద్ధం జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు(ఎంపీ)ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డిని �
R.Krishnaiah | బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్చేశారు. లేకపోతే యుద్ధం జరుగుతుందని కాంగ్రెస్�
బీసీ రిజర్వేషన్ల అమలులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మే 27న బీసీల ధర్మయుద్ధ భేరి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు బీసీ జనసభ రా
‘రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు?’ అనే ప్రశ్న తరచుగా వినిపిస్తుంది. ఎన్నో చట్టాలొచ్చాయి. సంస్కరణలు జరిగాయి. ఎంతో అభివృద్ధి సాధించామని ప్రభుత్వాలు, పార్టీలు, గణాంకాలు చెబుతున్నాయి. అయినా రిజర్వేషన్లు కావాలని,
బహుజనుల సాధికారతకు ప్రతీకగా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) డిమాండ్ చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు సాధనకై అనేక కార్యక్రమాల�
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కే కిశోర్గౌడ్, బీఆర్ఎస్ నేతలు నందికంటి శ్రీధర్, రా�