న్యాయ సమీక్షకు నిలబడదని తెలిసే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో9 జారీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్కు స్థానిక ఎన్నికలకు వెళ్తే ప్రజాగ్రహం తప్పదని తెలుసు. అందుకే, అతి తెలివితో 22 నెలలుగా తాత్సారం చేస్తూ ప్రజలను, ప్రజాప్రా
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9 చెల్లదని తెలిసీ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మభ్యపెడుతోందంటూ బీసీ సంఘాల నేతలు ఫైరయ్యారు.
42 శాతం రిజర్వేషన్లు వస్తయి.. ఈ సారి ఎక్కువ మందికి ‘స్థానిక’ పదవులు దక్కుతాయని ఆశపడి జేబులు గుల్ల చేసుకున్న ఆశావహుల్లో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బీసీ కోటాపై జీవో ఇచ్చి.. ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేస�
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కోటాపై విడుదల చేసిన జీవో 9 కొట్టుడుపోతదని తెల�
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన అంశంపై శుక్రవా
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారనే భయంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. శుక్రవారం హ నుమ
స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% పెంచడంపై హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకోవడంలో విజయం సాధించిన పిటిషనర్లు శుక్రవారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు �
బీసీలకు రావాల్సిన వాటా రానీయకుండా రిజర్వేషన్ వ్యతిరేకులు కుట్రలు పన్నుతున్నారని, జనాభాలో 60 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే ఓర్వలేక కొంతమంది రెడ్డి జ
బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా దమాషా ప్రకారం దక్కాలిసిన రిజర్వేషన్లు దక్కకుండా అడ్డుపుడుతున్నది రెడ్డిలేనని బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కందుల సదాశివ్ అన్నారు.
Kyama Mallesh | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు బీసీ నేతలు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నే