రిజర్వేషన్ల పెంపుపై బీసీలకు కాంగ్రెస్ మరోసారి ధోకా ఇచ్చింది. చిత్తశుద్ధిని శంకించేలా వ్యవహరిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో తడా ఖా చూపిస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనను వ�
తెలంగాణలోని బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తే తీవ్ర పరిణమాలు ఉంటాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
నాటి నుంచి నేటి వరకు బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దా�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని బీసీ నేతలు సిరివేరి సత్యనారాయణ, దిండిగాల రాజే�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిర్లక్ష్యం చూపుతున్నాయని సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి విమర్శించారు.
అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్�
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పేరిట సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆ�
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకే బీసీలకు రిజర్వేషన్ డ్రామా అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా�
క్యాబినేట్ సమావేశంలోనే ఎన్నికల ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్ , 42 శాతం బీసీ రిజర్వేషన్కు చట్టబద్దత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం ప్రతినిధు�
చట్టబద్ధత లేకుండా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు అసాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. రిజర్వేషన్ల హామీని అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనే ప్రయత్నం బీసీలను మోసం చ�
బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోప�
స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిందేనని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో యుద్ధానికి దిగుతామని బీసీ రాజ్యాధికార సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడ
హైదరాబాద్ : విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతివ్వాలని వామపక్ష పార్టీలను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్�