రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంత వరకు ఉద్యమాలు చేయాలని టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్య వేదిక కన్వీనర్ లక్కినేని సురేందర్ రావు పిలుపునిచ్చారు. టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ స
స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా-ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల సాధనకు బీసీలు సమిష్టిపోరుకు సిద్ధంకావాలని శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యనేత బృందం తాజా ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. డీసీసీ అధ్యక్షుల ఎంపిక మీద కీలక చర్చలు అని పైకి చెప్తున్నా, బీహార్ గురించేనని ప్రచారం జరుగుతున్నది.
బడికెళ్లడానికి ఇష్టపడని పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొస్తుందంటూ మారాం చేస్తుంటారు. నిజమే కావచ్చని తల్లిదండ్రులు వారిని వదిలేస్తారు. పదే పదే అదే కారణం చెప్తూ డ్రామాలు చేస్తే మాత్రం బెత్తం పట్టుకొని మరీ �
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందడుగు పడుతుం దా? బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రేవంత్రెడ్డి సర్కారు ఏం చేయబోతున్నది.
ఈనెల 24న హైదరాబాద్ ఇందిరాపార్క్లో చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని
బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేశ్ పిలుపునిచ్చారు.
‘మా వాటా మాకు కావాలి- మా అధికారం మాకు కావాలి’ అనే నినాదంతో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ఈ నెల 24న బీసీల మహాధర్నా నిర్వహించనున్నారు.
తమకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ సంఘాల జేఏసీ చేపట్టిన రాష్ట్ర బంద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజయవంతమైంది.
బీసీ బంద్తో మొదలైన ఈ పోరు ఆరంభం మాత్రమే.. 42శాతం బీసీ రిజర్వేషన్లను సాధించేదాకా భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. భూకంపం సృష్టించైనా రిజర్వేషన్లను సాధించుకుంటాం’ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్�
బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ ఆదిలాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోగా.. వ్యాపార, వాణిజ్య సము�
రామన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బీసీ బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిపోతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని �