బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో చర్చించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ లో చేర్చితేనే 42 శాతం రిజర్వేషన్ అమలు సాధ్యం అవుతుంద
గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి నెరవేర్చని నాటి టీపీసీసీ అధ్యక్షుడు, నేటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి చట్టపర�
రిజర్వేషన్ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప�
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు �
టేకులపల్లి, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల బీసీ సంఘాల ఐక్యత మండల కన్వీనర్ లక్కినేని సురేందర్ (Lakkineni Surender) అన్నారు.
రాష్ట్రంలో ఇలాంటి తుగ్లక్ పాలన తాను మొదటి సారి చూస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కల అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకు�
‘రాష్ట్రంలో కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ �
కాంగ్రెస్ సర్కార్ మాటలు నీటి మూటలయ్యాయి. 42 శాతం రిజర్వేషన్ల మాట దేవుడెరుగు. గతంతో బీఆర్ఎస్ సర్కార్ బీసీలకు ఇచ్చిన 23 శాతం రిజర్వేషన్లకే దిక్కులేదు. తాజా గా కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన రిజర్వేషన్ల
పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, 42 శాతం బీసీ కోటాతోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంపీడీవో నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని బీసీ కుల సంఘాల ఐక్య వేదిక నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం ఎంప�
KTR | బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంపై ఆ పార్టీ తీరును ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన
కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ నిడమనూరు మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్ అన్నారు.