బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అమలుచేస్తూ జనగణనలో బీసీ కులగణన చేసేవరకూ కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేప్రసక్తే లేదని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గన్పార్కులోని తెలంగాణ �
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన
బీసీ నేతలను ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేశారా? తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏమీచేయలేక, తన కుర్చీని కాపాడుకొనేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్లో భాగమేనా
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక రిజర్వేషన్లను రద్దు చేయాలని ఢిల్లీలో ఆందోళన చేపట్టడం సిగ్గుచేటని, 80 ఏళ్లుగా దేశాన్ని పందికొక్కుల్లా దోచుకున్న వారు నేడు రిజర్వేషన్ల వ్యతిరేక కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్
Fee Reimbursement | జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసి కాంగ్రెస్ బీసీల ద్రోహానికి పాల్పడుతుందని, బీసీలకు అన్యాయం చేయాలని ఉద్దేశంతోనే రాష్ట్ర హైకోర్టులో ఫీజు రియంబర్స్మెంట్ కేసులో క
పీసీసీ పీఠంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీలను అవమానించేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు.
రవీంద్రభారతి, నవంబర్ 27:రిజర్వేషన్ల పెంపు విషయంలో బీసీలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మ
ఎంపీడీవో ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టు ఇచ్చారని, ఆయన నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని ఆ కుల సంఘాల ఐక్య వేదిక నా�
జగిత్యాల జిల్లా కేంద్రంలో (అంబేద్కర్ కూడలి) తహసీల్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జీవో నం 46 ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం బీసీ నాయకుడు చింతల గంగాధర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ లో జరగబోయే సర్పంచి ఎన్ని�
దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగులో విద్రోహ పాలన కొనసాగుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, నేటికీ బలహీనవర్గాలకు, అత్యంత వెనుకబడిన సంచార జాతుల ప్రజలకు రాజ్యాధికా�
తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు రేణిగుంట లోని టోల్గేట్ వద్ద నుండి పదుల సంఖ్యలో బైకులపై ర్యాలీగా అలుగునూర్ చౌరస్తా వరకు చేరుకొని ధర్నా చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీల బంద్ సన్నాహక సమావేశాన్ని ఖమ్మంలో బీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు ఆర్జేసీ కృష్ణ శుక్రవార�