రవీంద్రభారతి, నవంబర్ 27:రిజర్వేషన్ల పెంపు విషయంలో బీసీలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మ
ఎంపీడీవో ప్రభుత్వానికి తప్పుడు రిపోర్టు ఇచ్చారని, ఆయన నిర్లక్ష్యం వల్లే బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, 11 గ్రామ పంచాయతీల్లో ఒక్క సర్పంచ్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించలేదని ఆ కుల సంఘాల ఐక్య వేదిక నా�
జగిత్యాల జిల్లా కేంద్రంలో (అంబేద్కర్ కూడలి) తహసీల్ చౌరస్తాలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జీవో నం 46 ప్రతులను దగ్ధం చేశారు. అనంతరం బీసీ నాయకుడు చింతల గంగాధర్ మాట్లాడుతూ త్వరలో తెలంగాణ లో జరగబోయే సర్పంచి ఎన్ని�
దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ముసుగులో విద్రోహ పాలన కొనసాగుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా, నేటికీ బలహీనవర్గాలకు, అత్యంత వెనుకబడిన సంచార జాతుల ప్రజలకు రాజ్యాధికా�
తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా బీసీ బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు రేణిగుంట లోని టోల్గేట్ వద్ద నుండి పదుల సంఖ్యలో బైకులపై ర్యాలీగా అలుగునూర్ చౌరస్తా వరకు చేరుకొని ధర్నా చేశారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయకపోతే తమ సత్తా ఏమిటో చూపుతామని పలువురు బీసీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు బీసీల బంద్ సన్నాహక సమావేశాన్ని ఖమ్మంలో బీఆర్ఎస్ నేత, బీసీ నాయకుడు ఆర్జేసీ కృష్ణ శుక్రవార�
రాష్ట్ర బీసీ జేఏసీ సంఘం వారు పిలుపునిచ్చిన ఈ నెల 18న బంద్ ఫర్ జస్టిస్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బాజిరెడ్డి జగన్ అన్న�
రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంతవరకు బలమైన ఉద్యమాలు చేయాలని తెలం గాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలు�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
Kyama Mallesh | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు బీసీ నేతలు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నే
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి నిండా ముంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెల్లని జీవో తీసుకొచ్చి ధోకా చేసిందని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BC Reservations | రాష్ట్ర హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కోర్టు వద్ద బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.