రాష్ట్రంలోని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేంతవరకు బలమైన ఉద్యమాలు చేయాలని తెలం గాణ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు టి.వెంకట్రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలు�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
Kyama Mallesh | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు బీసీ నేతలు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నే
కాంగ్రెస్ పార్టీ బీసీలను మరోసారి నిండా ముంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెల్లని జీవో తీసుకొచ్చి ధోకా చేసిందని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
BC Reservations | రాష్ట్ర హైకోర్టు వద్ద బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ కోర్టు వద్ద బీసీ సంఘాలు నేతలు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.
బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, అప్పటి వరకు ఎన్నికల తెరువుకు పోవద్దన్న డిమాండ్తో కరీంనగర్లో ఈ న�
ఈ నెల 7న గోవా రాష్ట్రం లో అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం, జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, మంథని నియోజకవర్గ అధ్యక్షుడు తోట రాజ్కుమార్ తెలిపారు.
బీసీ నేతలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని సనత్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల ఆగడాలు మితిమీరాయని, రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా.. అంటూ ప్రశ�
‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాపత్రయం పడుతున్నది నేను. నాకు తోడుగా ఉండండి. రక్షణ కవచంలా ఉండి రిజర్వేషన్లను కాపాడుకోండి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీసీ నేతలకు సూచించారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్లకై జులై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్రోకో కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుప�
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులు పెంచాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.
బీసీ నేతల మధ్య వర్గపోరు భగ్గుమన్నది. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. బీసీ కీలక నేతలైన ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్గౌడ్ వర్గాలు పరస్పర ఆరోపణలతో రోడ్డుకెక్కాయి.