దళిత, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ మొండి‘చేయి’ చూపింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడి పని చేస్తున్న ఎస్సీ, బీసీ నేతలకు అన్యాయం చేయడం హస్తం పార్టీకి రివాజుగా మారింది.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర బీసీ కులగణన చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం క
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బీసీల సంక్షేమానికి బడ్జెట్లో రూ.2లక్షల కోట్లు కేటాయించేలా కేంద్రానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారామ్ను జాతీయ �
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బాగ్లింగంపల్లిలోని కార్యాలయంలో బీసీ రాజ్యాధికారం సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ..
బడుగులను అణగదొక్కేందుకు చేస్తున్న కాంగ్రెస్ కుట్రలపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కుల కుంపటిని రాజేస్తున్న ఆ ఆపార్టీ నేతలపై బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బీసీలంతా ఏకతాటి పైకి రావాల
బీసీలపై కాంగ్రెస్ పార్టీ కత్తి దూస్తున్నది. ఆ పార్టీ నేతల దురహంకార మాటలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దమ్ముంటే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న కాంగ్రెస్ నేతలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ
ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకుండా సామాజికన్యాయం ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని పలువురు బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. బాగ్లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ప్రధాన కార్య�
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వాస్తు స్థపతి ఆనందాచారి కుటుంబాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేశ్వర్యాదవ్, బీసీ నేతలు కోరారు. శుక్రవారం వారు ఆనందాచారిని స్వయంగా
గడిచిన తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంలో రూ.1672.49 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1648.12 కోట్ల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంతో సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో భువనగిరి బీసీలకు మొండి చెయ్యే మిగిలింది. నియోజకవర్గ నేతలకు పరాభవం ఎదురైంది. మొదటి నుంచీ టికెట్ ఆశించిన బీసీ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. బీసీలకు కాకుండా ఓసీకి ట�
కాంగ్రెస్లో బీసీ పంచాయితీ ముదురుతున్నది. కాంగ్రెస్లో బీసీ నేతలను చిన్నచూపు చూస్తున్నారని, అవమానిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. 45 ఏండ్లుగా నిస్వార్థంగా, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నా.. సీనియర్లపట్ల మరీ ముఖ్యంగా �
మణికొండ, అక్టోబర్ ౧౩: రంగారెడ్డి జిల్లాలోని ౧౪ శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన రాజేంద్రనగర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా అవతరించింది. బీఆర్ఎస్ �
Congress leaders | కాంగ్రెస్లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.