కాంగ్రెస్లో బీసీ పంచాయితీ ముదురుతున్నది. కాంగ్రెస్లో బీసీ నేతలను చిన్నచూపు చూస్తున్నారని, అవమానిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. 45 ఏండ్లుగా నిస్వార్థంగా, అంకితభావంతో పార్టీ అభివృద్ధికి పనిచేస్తున్నా.. సీనియర్లపట్ల మరీ ముఖ్యంగా �
మణికొండ, అక్టోబర్ ౧౩: రంగారెడ్డి జిల్లాలోని ౧౪ శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన రాజేంద్రనగర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ధనిక నియోజకవర్గంగా అవతరించింది. బీఆర్ఎస్ �
Congress leaders | కాంగ్రెస్లో బీసీల లొల్లి తారస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీభవన్లోనే కూర్చొని ఏకంగా గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
Congress | హస్తినలో రాష్ట్ర కాంగ్రెస్ బీసీ నేతలకు ఘోర అవమానం జరిగింది. వచ్చే ఎన్నికల్లో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లిన నేతలను ఆ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా హెచ్చరించినట్టు తెలిసి�
మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఆ పార్టీలో కిరికిరి మొదలైంది. ఆయన కోసం ఎన్నో ఎండ్లుగా పార్టీని నమ్ముకున్న బీసీ నేతను బలి చేస్తారా? అని ఆ వర్గం అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నద�
Minister Talasani | రాజకీయాల్లో విమర్శలు సహజం. విషయ పరంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణలకు దిగడం మంచి పద్ధతి కాదని మంత్రి తలసాని అన్నారు. కాంగ్రెస్ పార్�
Srinivas Goud | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. బీసీ నాయక
టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య బీసీ వ్యతిరేకి అని ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కంచ రాములు విమర్శించారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్లో కాం గ్రెస్ బీసీ నాయకులు మీడియా
ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక ఈ దేశంలోని బీసీ వర్గాలు ఎంతో సంతోషించాయి. అయితే మోదీ పాలనలో ఈ వర్గాల ప్రగతికి గడిచిన ఎనిమిదిన్నరేండ్లలో ఏమీ చర్యలు తీసుకోకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది
బీసీ జనగణన, బీసీ మం త్రిత్వ శాఖ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ బీసీ నేతలకు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రవికృష్ణ మర్యా
mahatma jyotiba phule | హైదరాబాద్ నగరంలో గౌరవప్రదమైన స్థానంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తెలిపింది.