బడుగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కొనియాడారు. ప్రస్తుతం ఉన్న బీసీ గురుకులాలను విడతలవారీగా రెట్టింపు చేయా
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేస్తానని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ మేరకు ఆర్.కృష్ణయ్యను ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ర�
హైదరాబాద్ : బెంగళూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. గత రెండు రోజులుగా అధ్యయనంలో భాగంగా కర్నాటకలో బీసీ కమిషన్ బృందం పర్యటిస్త�
కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సుకు అనుగుణంగా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదా
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు శుభప్రదపటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర బృందం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యింది. బీసీల రిజర్వేషన్�
తమిళనాడు బీసీ కమిషన్తో భేటీ రిజర్వేషన్ల శాతం నిర్ణయంపై చర్చ హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): తమిళనాడు బీసీ కమిషన్ బృందంతో చెన్నైలో తెలంగాణ బీసీ కమిషన్ బృందం బుధవారం భేటీ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్ని�
బీసీల సమగ్ర వికాసం, సమున్నత లక్ష్యాల సాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్�