నిధులు కేటాయించడం లేదు.. మరోవైపు కేంద్ర పథకంతో లబ్ధిపొందాలని చూసినా అడ్డుకుంటున్నది. ఇదీ కాంగ్రెస్ సర్కార్ తీరు. రేవంత్ ప్రభుత్వం తీరుతో రాష్ట్రంలోని సంచారజాతి కులాలు ఇబ్బందులు పడుతున్నారు. విద్య, ఉప
రాష్ట్రంలో 130 బీసీ కులాలు ఉన్నా, ఓబీసీ జాబితాలో మాత్రం 90 కులాలకే గుర్తింపు ఇచ్చారని, మిగతా 40 కులాలను కూడా ఆ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెరలో జరిగిన పసికందు హత్య, బీసీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై కలెక్టర్, తహసీల్దార్ నివేదికలనే ఉటంకిస్తూ రాష్ట్ర బీసీ కమిషన్ పరోక్షంగా నిందితులకే వత్తాసు పలుకుతున్నట్టుగా తే�
నాగర్కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో పసికందు మరణించిన విషయంలో బాధిత కుటుంబానికి న్యాయం కోసం చేస్తున్న పోరాటానికి ప్రతిపాక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యా యి. గత 18వ తేదీన జరిగిన ఘర్షణలో పసికందు తీవ్రంగా
కుమ్మెర బాధిత కుటుంబానికి బీసీ కమిషన్ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ భరోసానిచ్చారు. జాతరలో జరిగిన దాడి ఘటనలో పసిగుడ్డు మృతి చెందడంపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు.
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో చోటుచేసుకున్న అగ్రకుల పెత్తందారుల దాడిపై రాష్ట్రంలోని బీసీ కులసంఘాల నేతలు, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డి సర్కార్ తీరుపై, పోలీసుల ఉదాస�
కులాలవారీగా ఉద్యోగుల వివరాలు సమర్పించాలని పలు ప్రభుత్వ విభాగాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఆదేశించారు. బీసీలకు సంబంధించిన పలు అంశాలపై ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో కమిషన్ �
‘స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలవుతాయని నమ్మిన బీసీలకు నిరాశే ఎదురైంది. ఆ అన్యాయాన్ని సహించలేకే ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు’ అని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ఓ ప్రకటనలో తెలిప�
దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
బీసీలకు రిజర్వేషన్లు రావాలంటే అది పోరాటాలతోనే సాధ్యమవుతుందని వక్తలు అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన సమితి, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ఆర్డినెన్స్ తేవడంపై బీసీ మేధావులతో రాష్ట్ర బీసీ కమిషన్ శనివారం చర్చలు జరిపింది. రాష్ట్ర క్యాబినెట్ తేవాలన్న ఆర్డినెన్స్పై వారు చర్చిం�
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం’.. ఇదీ కాంగ్రెస్ ఇచ్చిన హామీ. కానీ గడచిన 18 నెలల కాలం�
‘కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 23% రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం క�