కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును అటకెక్కించడమే కాకుండా అరకొర పథకాల్లోనూ లబ్ధిదారులపై అప్పుల భారం మోపడమే విధానంగా పెట్టుకున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిం�
ప్రభుత్వం ఎంతో ఊరించిన రాజీవ్ యువవికాసం పథకం యువతను ఉసూరుమనిపిస్తున్నది. కొత్తవారికే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న 7.44 లక్షల మందికి అవకాశం ఇవ్వడంలేదు. నిరుద్యోగ యు�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన పెండింగ్ నిధులను వెనక్కి తీస�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీ�
కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్దపు హామీలను నమ్మి పోసపోయి ఓటేస్తే ప్రజలంతా గోస పడతారని జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధి కావాలా? అణచివేసే వ్యక్తి కావాలా? అని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సీతానాగారం, నాగారం, సూదన్పల్లి, పెంబర్తి, గంటూర్పల్లి, సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి, జయగిరి �
పచ్చటి పొలాలు, అలుగు పారుతున్న చెరువులు, ఆనందపడుతున్న రైతులు, శుభ్రంగా ఉన్న పల్లెలు, సంతోషపడుతున్న అక్కడి వృత్తికారులు, అద్భుతమైన ఆదాయం-బహుశా స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఇంతటి అభ్యున్నతి చూసి ఉండం. కనీస �
విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని జనార్దన్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనాన
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో సాకారమైన స్వరాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టి ఆ నినాదాన్ని సాకారం చేశారు సీఎం కేసీఆర్. దుక్కి దున్నింది మొద లు పంటను అమ్ముకునేదాకా ఓ రైతు పడే బాధలను కండ్లరా చూశారాయన.
పటాన్చెరు డివిజన్ 113లోని బండ్లగూడలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సమక్షంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మంగళవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోక�
‘అది చేస్తాం.. ఇది చేస్తామంటూ వస్తున్న కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగేదేం లేదు. ఈ ప్రాంతాన్ని ఏండ్లకేండ్లు పాలించినా చేసిందేమీ లేదు. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంతే. ఏ ఒక్క పనీ చేయడం లేదు. ఈ రెం�
పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్లను (Double Bedroom houses) ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్�
నిర్మల్ జిల్లా భైంసా మండలం పాంగ్రి గ్రామ ఎక్స్ రోడ్డు నుంచి చుచుంద్ వరకు రూ.3 కోట్ల 15 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభిం�