బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలుపాలని మోటకొండూర్ అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్
కేంద్ర ప్రభుత్వం వెంటనే 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని చండూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు శనివారం చండూరు మండల కేంద్రంలో చేపట్టిన బంద్ విజ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలూ సహకరించాలని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, భద్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును అటకెక్కించడమే కాకుండా అరకొర పథకాల్లోనూ లబ్ధిదారులపై అప్పుల భారం మోపడమే విధానంగా పెట్టుకున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిం�
ప్రభుత్వం ఎంతో ఊరించిన రాజీవ్ యువవికాసం పథకం యువతను ఉసూరుమనిపిస్తున్నది. కొత్తవారికే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న 7.44 లక్షల మందికి అవకాశం ఇవ్వడంలేదు. నిరుద్యోగ యు�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన పెండింగ్ నిధులను వెనక్కి తీస�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీబంధు పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. బీ�
కాంగ్రెస్ నాయకులు చెప్పే అబద్దపు హామీలను నమ్మి పోసపోయి ఓటేస్తే ప్రజలంతా గోస పడతారని జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ సీ.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధి కావాలా? అణచివేసే వ్యక్తి కావాలా? అని వర్ధన్నపేట బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సీతానాగారం, నాగారం, సూదన్పల్లి, పెంబర్తి, గంటూర్పల్లి, సీతంపేట, అనంతసాగర్, మడిపల్లి, జయగిరి �
పచ్చటి పొలాలు, అలుగు పారుతున్న చెరువులు, ఆనందపడుతున్న రైతులు, శుభ్రంగా ఉన్న పల్లెలు, సంతోషపడుతున్న అక్కడి వృత్తికారులు, అద్భుతమైన ఆదాయం-బహుశా స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఇంతటి అభ్యున్నతి చూసి ఉండం. కనీస �
విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని జనార్దన్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనాన