సమైక్య పాలనలో కునారిల్లిని కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థిక స్థిరత్వం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గొల్లకురుమలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీపై గొర్రె పిల్లలను పంపిణీ చేస్�
రాష్ట్రంలో అభివృద్ధి పండుగ జరగుతున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. నిన్న ఒక్కరోజే 9 మెడికల్ కాలేజీ లు ప్రారంభించుకున్నామని, నేడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును (PRLIS) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభిస్�
నియోజకవర్గంలో వార్ వన్సైడేనని.. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సం క్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీతోపాటు పలు పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని
తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల పాలనలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత �
పదకొండేండ్ల అనాథ బాలిక అనన్యతేజకు అండగా ఉంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భరోసా ఇచ్చారు. గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన అనన్యతేజ తండ్రి అన్నల్దాస్ భాస్కర్ పదేండ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించా�
విద్య, వైద్యం, ఉపాధి, భద్రత నా ట్యాగ్లైన్ అని.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి విజయఢంకా మోగిస్తా ’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రాజశ్రీ గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన 293 మంది లబ్ధిదార
Minister Talasani | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. మంగళవారం బేగంబజార్ లోని స్పోర్ట్స్ కాంప్�
BC Bandhu | బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణంలో వైఎస్సార్ గార్డెన్లో బీసీ బంధు
నిరుపేదల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. నగరంలోని దీన్దయాళ్ నగర్లో బీసీ బంధు పథకం ద్వారా రాయబారపు శ్రీనివాస
అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగానే దళితబంధు, బీసీ బంధు తీసుకురాగా, తాజాగా మైనార్టీలకు రూ. లక్ష సాయం అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఉమ్మ�
MLA Hanmant Shinde | రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన�
మీ ప్రభుత్వానికి మీ రే అండగా ఉండాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమ
Minister Satyavati Rathod | రాష్ట్రంలోని వెనుకబడ్డ తరగతుల వారిని వృత్తిపరంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod