అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకు శ్రీకారం చుడుతున్నది. అందులో భాగంగానే దళితబంధు, బీసీ బంధు తీసుకురాగా, తాజాగా మైనార్టీలకు రూ. లక్ష సాయం అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఉమ్మ�
MLA Hanmant Shinde | రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన�
మీ ప్రభుత్వానికి మీ రే అండగా ఉండాలని గద్వాల ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి ప్రజలను కోరారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమ
Minister Satyavati Rathod | రాష్ట్రంలోని వెనుకబడ్డ తరగతుల వారిని వృత్తిపరంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod
బీసీ కులాలు, నిరుపేదల అభివృధ్ది కోసమే సీఎం కేసీఆర్ బీసీ బంధు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం క్లబ్లో బీసీ కులవృత్తి లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. �
కాంగ్రెస్ (Congress) అంటే దొంగరాత్రి కరెంటు.. బీఆర్ఎస్ (BRS) అంటే 24 గంటల ఉచిత కరెంట్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ నేతలు తిట్ల దండకం చేస్తున్నారని విమర్శించారు.