నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ మధ్య చేపట్టిన కులగణన వివరాలు వెల్లడించడంపై బీసీ సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు.
బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత కులగణన సర్వే రిపోర్ట్తో బయటపడింది. రిపోర్ట్లో బీసీ జనాభాను పరిశీలించినట్లయితే బీసీలకు అన్యాయం చేసేందుకు సర్కారు పెద్ద కుట్ర చేసిందనే విమర్శలు వినిపి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కులగణన నివేదికపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే (సీపెక్) నివేదికలో బీసీ జనాభా రాష్ట్రస్థాయిలో 46 శాతం ఉ
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ బీసీలను పథకం ప్రకారం కుట్ర ప్రారంభించింది.. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఎదగనియ్యకుండా.. బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకుండా నిధులు ఇవ్వకుం�
బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటాను అమలు చేయాలని, లేదంటే బీసీలంతా ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాయని బీసీ నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ బీసీ స�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుచేయకుండా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బీసీ సంఘాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
‘రాష్ట్రంలో కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. స్థానిక సంస్థల్లో ప్రస్తుతమున్న 23శాతం రిజర్వేషన్లను 42శాతానికి పెంచి 23,973మంది బీసీలకు రాజకీయ �
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు ధోకా జరిగింది. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల నాయకులు ఉద్యమిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా నిండా ముంచింది.
దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
BC Reservations | ఊహించినట్టే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ధోకా ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. చివరకు వారిని మోసగించింది.
ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిన అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు స్థానిక సంస్థ�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీయే... జీవోను అడ్డుకున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. రెడ్డి జాగృ