దేశంలో జనాభా దామాషాకు అనుగుణంగా రాజ్యాంగ బద్ధంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అది అనివార్యం కూడా. బీసీలకు సంబంధించి అమలు చేస్తున్న రిజర్వేషన్ కేవలం ఉద్యోగ, ఉపాధి రంగాలక�
BC Reservations | ఊహించినట్టే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ధోకా ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. చివరకు వారిని మోసగించింది.
ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిన అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు స్థానిక సంస్థ�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీయే... జీవోను అడ్డుకున్నదని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శలు గుప్పించారు. అధికార కాంగ్రెస్ పార్టీ.. రెడ్డి జాగృ
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం శనివారం బీసీ సంఘాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బీసీ బంద్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో బంద్ సంపూర్ణంగా అమలై�
మల్లాపూర్ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణ మండపంలో శుక్రవారం మండల బీసీ సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంను నిర్వహించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తాము తలపెట్టిన రాష్ట్ర బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఖమ్మంలోని వివిధ పార్టీల నా�
BJP | హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఇరువర్గాల నేతలు తన్నుకున్నారు.
42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా 18న నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బంద్కు సంబంధించిన వాల్పోస్టర్న�
దశాబ్దాలుగా పోరాటాలు నిర్వహించి రిజర్వేషన్లు సాధించుకునే తరుణంలో ఆ ఫలాలు దక్కకుండా చేస్తున్నారని, సంఘటితంగా ఉద్యమించి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణ య్య అన్నారు. లక్డ�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ల అమలు పై హైకోర్డు స్టే నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్ర�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కమార్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు హైకోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వా�
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి జీవో తెస్తామనడం బీసీల చెవిలో పూలు పెట్టడమేనని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ అభిప్రాయపడ్డారు.