బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి జీవో తెస్తామనడం బీసీల చెవిలో పూలు పెట్టడమేనని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశంగౌడ్ అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓబీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 18,19వ తేదీల్లో ‘చలో ఢిల్లీ’ పేరిట జాతీయ సెమినార్ నిర్వహించ నున్నట్టు ఎంపీ, జాతీయ బీసీ సంఘం అధ్యకుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం ప్రకట
స్తవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి చేరాలనుకుంటున్న మీతో పోలిస్తే మా తెలంగాణ ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యా, రాజకీయ, ఉద్యోగపరంగా వెనుకబడిపోయారు. అందుకే మీ మూలంగా తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ, యువతకు, మొ�
BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు చట్టబద్ధంగా కాకుండా పార్టీపరంగానే 42% కోటా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వెనకబడిన వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్న
అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ తెలిపారు. అసెంబ్లీ ఆవరణ�
స్థానిక సంస్థల్లో, విద్య, ఉపాధి, ఉద్యోగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టాన్ని కేంద్రానికి పంపి, 9వ షెడ్యూల్డ్లో చేర్చాలనే సాకుతో కాంగ్రెస్ సర్కారు కొత్
బీసీలకు 42 శాతం కోటా కోసం తెలంగాణ జాగృతి పోరాటం ఫలించింది. ఫూలే యునైటెడ్ ఫ్రంట్తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సాగించిన ఉద్యమంతో సర్కారు దిగొచ్చింది. రాజకీయ, ఉద్యోగ, విద్యారంగాల్లో వేర్వేరుగా రిజర్వ�
రాష్ట్రంలో 13 రోజులపాటు మొక్కుబడిగా సాగిన కులగణన రీసర్వే శుక్రవారం నాటితో ముగిసింది. మూడంచెల విధానంలో రెండో విడత చేపట్టిన ఈ ప్రక్రియకు ప్రజల నుంచి స్పందన కరువైంది.
‘ఎవరెంతో వారికంత’ అన్నది అత్యంత ప్రజాస్వామికమైన డిమాండ్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సందర్భంలోనూ భవిష్యత్తు గురించిన చర్చలు జరిగాయి. 50 శాతానికి పైగా బీసీలు మన రాష్ట్రంలో ఉన్నారు. సహజంగానే వీరికి అ�
రాష్ట్రంలో బీసీలను వంచించింది కాంగ్రెస్ పార్టేనని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. అత్యధిక జనాభా కలిగిన బీసీలను అణగదొక్కేందుకే కులగణన స�
రాష్ట్రంలోని బీసీ సమాజం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాజ్యాధికారం సాధించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
కులగణన సర్వేలో పాల్గొననివారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరో అవకాశం కల్పిస్తున్నామని.. బీసీ సంఘాలు, మేధావులు సహకరించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
‘బీసీ జనాభా ఏమీ తగ్గలె.. బీసీలే కావాలని సర్వేలో పేర్లు ఎక్కించుకోలే.. సర్వే జరిగేటప్పుడు ఎక్కడికిపోయిండ్రు? తీరా ఇప్పుడొచ్చి అడుగుతున్నరు’.. ఇదీ అసమగ్ర సర్వే నివేదికపై ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధ