రాష్ట్రంలోని బీసీ సమాజం జెండాలు, ఎజెండాలు పక్కన పెట్టి రాజ్యాధికారం సాధించుకుందామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు.
కులగణన సర్వేలో పాల్గొననివారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరో అవకాశం కల్పిస్తున్నామని.. బీసీ సంఘాలు, మేధావులు సహకరించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
‘బీసీ జనాభా ఏమీ తగ్గలె.. బీసీలే కావాలని సర్వేలో పేర్లు ఎక్కించుకోలే.. సర్వే జరిగేటప్పుడు ఎక్కడికిపోయిండ్రు? తీరా ఇప్పుడొచ్చి అడుగుతున్నరు’.. ఇదీ అసమగ్ర సర్వే నివేదికపై ప్రశ్నిస్తున్న బీసీ సంఘాల నేతలు, మేధ
కుల గణనలో తగిన ప్రామాణికాలు పాటించ లేదని, ఫలితంగా బీసీల సంఖ్య తగ్గిపోయిందని ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా బీసీ సామాజికవర్గంతోపాటు సంఘాల నేతలు తీవ్రంగా మండి పడుతున్నారు.
రాష్ట్రంలో బీసీల హక్కుల పరిరక్షణ కోసమే బీసీ కమిషన్ బహిరంగ విచారణలు నిర్వహిస్తోందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆ
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ పెంచాలని డెడికేటెడ్ బీసీ కమిషన్కు బీసీ కుల సంఘాలు విన్నవించాయి. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల గు�
విద్యార్థి, నిరుద్యోగ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న సెక్రటేరియట్ ముట్టడికి తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్(టీఎస్పీ) సంపూర్ణ మద్దతు ప్రకటించింది.