పుస్తెలతాడు తాకట్టు పెట్టి పెట్టుబడి పెడితే నకిలీ విత్తనాలు అంటగట్టి నట్టేట ముంచారని మహిళా కౌలు రైతు కన్నీరు మున్నీరుగా విలపించింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లికి చెందిన కౌలు రైతులు నాయ
కాకతీయ రాజులచే నిర్మించబడి ఎంతో ప్రాచుర్యం కలిగిన బయ్యారం పెద్ద చెరువులోకి (Pedda Cheruvu) వరద నీరు చేరుకుంటుంది. గత రెండు రోజులుగా వరంగల్ - ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా.. పంది పంపుల వాగు, మ�
మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ, పెన్షన్ల పెంపు, ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ �
దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటున్న పోడు భూమికి పట్టా ఇచ్చిన కేసీఆర్పై (KCR) ఓ గిరిజన రైతు అభిమానాన్ని చాటుకున్నాడు. వరి నారుతో కేసీఆర్ పేరు రాసి తమ గుండెల్లో నుంచి తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని ఎప్పటికీ తొలగ�
ఈదురు గాలులతో కూడిన వర్షం బయ్యారంలో శుక్రవారం తెల్లవారుజామున బీభత్సాన్ని సృష్టించింది. రెండు గంటల పాటు ఈదురు గాలులు, రాళ్లతో కురిసిన వర్షం ప్రజలను అతలాకుతలం చేసింది.
అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న, మిర్చి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఓట్లు, సీట్లే ముఖ్యమని, ఆ రెండు పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు, అభివృద్ధి, ఆకాంక్షలు పట్టవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కొత్త పరిశ్రమలు కావా�
Kishan Reddy | బయ్యారంలో నాసిరకం ఖనిజం లభిస్తుంది. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు.
Market license | మార్కెట్ లైసెన్స్(Market license) లేకుండా వ్యాపారం నిర్వహిస్తే వ్యాపారస్తులపై చర్యలు తీసుకుంటామని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ గ్రేడ్-3 సెక్రటరీ నరేష్ హెచ్చరించారు.
బయ్యారం ఉక్కు పరిశ్రమపై నీలినీడలు కమ్ముకున్నాయి. విశాఖపట్టణంలోని ఉక్కు ఫ్యాక్టరీకి భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోమారు వివక్ష ప్రదర్శించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సందర్భం