నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 6, 7వ తేదీల్లో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆవర్తనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీనిప్రభావంతో మంగళవారం నుంచి మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
Cyclone Dana | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను తీరం దిశగా దూసుకు వస్తున్నది. నేటి రాత్రి, శుక్రవారం వేకువ జామున ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను తీరం వైపు దూసుకొస్తున్నది. గురువారం తెల్లవారుజామున తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనా డు ప్రభు�
Cyclone Dana: దానా తుఫాన్ ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం .. బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. భారతీయ వాతావరణశాఖ ఆ తుఫాన్పై ప్ర�
Cyclone Dana | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low pressure area) క్రమంగా బలపడుతోందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా దూసుకొస్తోందని, క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫాను (Cyclone) గా మారనుందని పేర
ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో 24 గంటల్లోపు తూర్పు, మధ్య బంగాళాఖా తం ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 22నాటికి వాయుగుం�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరా�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం బుధవారం ఖమ్మం జిల్లాలో కన్పించింది. ఉదయం నుంచి మేఘాలు అలుముకోవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఖమ్మం నగరంతోపాటు నగర శివారు ప్రాంతాల్లో మోస్తర
Cyclonic Storm: గురువారం ఉదయం పుదుచ్చరి, నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. చెన్నై , నెల్లూరు తీరంతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సు ఉ�
Heavy rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నం బలపడింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10 గంటల వరకు కుత్బుల్లాపూర్లో 2.20సెం.మీలు, పటాన్చెరువులో 2.18, కూకట్పల్లి శంషీగ
తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం ఉదయం వరకు మధ్య బంగాళాఖాతం వరకు చేరుతుందని,